Yadadri | యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. కార్తీక మాసం మొదటి ఆదివారం కావడంతో ఆలయ మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో
Karthika Masotsavam in Srisailam | మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులకు ప్రత్యేక పూజలు చేసుకుని కార్తీక దీపాలు వెలిగించేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్�
కార్తిక మాసంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టూర్ ప్యాకేజీలో భాగంగా ఆలయాల దర్శనం నిమిత్తం ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్న�
Srisailam | అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం కార్తీక మాసోత్సవాలకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. నేటి నుంచి వచ్చే నెల 23 వరకు కార్తీక
Vemulawada | ఈ నెల 25వ తేదీ పాక్షిక సూర్యగ్రహణం కారణంగా సుప్రభాతసేవ అనంతరం రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం,
మోమిన్పేట : కార్తీక మాసం చివరి రోజు శనిఅమావాస్య సందర్భంగా మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో కొలువుదీరిన శనేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకున్నారు. శని అమావాస్య రోజు శనైశ్వర �
వేములవాడ: రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసం చివరి సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని క్షేత్రానికి భక్తజనులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి
శేరిలింగంపల్లి, నవంబర్ 28: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల లక్ష్మీవిహార్ ఫేజ్-1లో కాలనీ వాసులు ఆదివారం కార్తికమాస వనభోజన మహోత్సవం ఏర్పాటు చేశారు. ఆదివారం కాలనీవాసులు అందరూ కలిసి ఆటపాటలతో సందడి చే�
దీపోత్సవాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్రావు ఉత్సవాలకు హాజరైన ధర్మపురి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ గజ్వేల్లో ఘనంగా ప్రారంభమైన లక్ష దీపోత్సవం కనుల పండుగలా శివపార్వతుల కల్యాణం పురాణ పఠనం చేసిన పురాణ
Nri | శ్రీ అనఘా దత్త సొసైటీ వారి ఆధ్వర్యంలో కెనడా కాల్గరీ సాయి బాబా మందిరం లో కార్తీక దీప వేడుకలు ఘనంగా జరిగాయి. భగవన్నామ స్మరణ కీర్తనలతో ధూప, దీప నైవేద్యాలతో వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి.
పూజల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు శివుడికి అభిషేకాలు, అర్చనలు మల్లాపూర్, నవంబర్ 19 : కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని మల్లాపూర్ డివిజన్ నందీశ్వర ఆల
పోటెత్తిన భక్తజనం.. కీసర, నవంబర్ 19 : కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు కీసరగుట్టకు పెద్ద ఎత్తున విచ్చేశారు. శివనామస్మరణతో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచే ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వేదపం
శివ నామ స్మరణతో దద్దరిల్లిన కీసరగుట్ట ఆలయం భక్తుల కోలహలంతో మార్మోగిన ఆలయ పరిధులు స్వామిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి కీసర, నవంబర్ 19: శివ నామ స్మరణతో శుక్రవారం మహా నగరంతో పాటు కీసరగుట్ట పరిధులు మార
మల్కాజిగిరి, నవంబర్ 19 : కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. శుక్రవారం అల్వాల్లోని ఆలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో నరేందర్, కార్ప�
వరంగల్ : నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రకాళీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారు జాము నుంచే భక్తులు భద్రకాళీ ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆయల క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. �