తిరుపతి:పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఈనెల19వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన మైదానంలో కార్తీక దీపోత్సవం పెద్దఎత్తున నిర్వహించనున్నారు.స
మన్సూరాబాద్ : కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన్సూరాబాద్, నాగోల్ డివిజన్ల ప�
అమీర్ పేట్ : కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని సనత్నగర్ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలోని శివాలయంలో స్వామివారికి స్వీట్లతో విశేషాలంకరణ జరిగింది. కార్తీకమాసం 11వ రోజు, రెండవ సోమవారాన్ని పురస�
Huge Devotees Rush at srisailam temple | కార్తీక సోమవారం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల
Tulsi puja | కార్తిక మాసంలోని పర్వదినాల్లో ప్రముఖమైనది క్షీరాబ్ధి ద్వాదశి. ఆ రోజు సమస్త దేవతలు, రుషులు క్షీరసాగరానికి చేరుకొని యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరిని ఆరాధిస్తారు. ఇంతటి పావనమైన రోజు కావడంతో దీనిని
Srisailam Temple | శివన్నామస్మరణతో శ్రీశైల క్షేత్రం మార్మోగింది. కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది. వేకువ జామున
ఇబ్రహీంపట్నం : ఈ నెల 22న ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో వరుణార్చన, అభిషేకం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చెరువును సందర్శించి టీఆర్ఎస్ రాష�
Komuravelli | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పులకించిపోయింది. ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు.
Telangana | రాష్ట్రంలోని యాదాద్రి, భద్రాద్రి పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం, ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. భద్రాచలంలో తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేం�
ముషీరాబాద్, నవంబర్ 12: కార్తిక మాసాన్ని పురస్కరించుకొని భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు కాళేశ్వర ముక్తీశ్వర స�
Koti Deepostavam | కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భక్తి టీవీ నేటి నుంచి కోటి దీపోత్సవం నిర్వహించనుంది. ఈ మేరకు నిర్వాహకులు గురువారం ఒక
ప్రసిద్ధ క్షేత్రాల దర్శనానికి తెలంగాణ పర్యాటకశాఖ ఏర్పాట్లు హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక కేంద్రాలకు ఐదు టూర్ ప్యాకేజీలు డిసెంబర్ 4 వరకు కొనసాగింపు హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): కార్తీకమాసంలో ప�
Karthika Masam | కార్తీక మాసం వచ్చిందంటే చాలు వన భోజనాలు గుర్తుకు వస్తాయి. చిన్నా, పెద్దా, అని వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ సరదాగా ఆట, పాటలతో, భక్తి భావంతో పూజలు చేస్తూ ఉసిరి చెట్టునీడన భోజనం చేస్తుంటారు. ఆనందం,