karthika pournami | తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక సాయంత్రం సమయంలో కార్తీక దీపాలను వెలిగించి దీపారాధన చేశా�
వికారాబాద్ : వికారాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న అనంతపదన్మాభ స్వామి ఆలయంలో కార్తీక మాసం పెద్ద జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 14 నుంచి 29 వరకు స్వామివారికి ప్రత్యేక పూజాలు చేశారు. శుక్రవారం కార్తీక
Srisailam | శ్రీశైలం ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి దర్శనానికి సుమా�
తిరుపతి:పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఈనెల19వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన మైదానంలో కార్తీక దీపోత్సవం పెద్దఎత్తున నిర్వహించనున్నారు.స
మన్సూరాబాద్ : కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన్సూరాబాద్, నాగోల్ డివిజన్ల ప�
అమీర్ పేట్ : కార్తీక మాసం రెండవ సోమవారాన్ని పురస్కరించుకుని సనత్నగర్ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలోని శివాలయంలో స్వామివారికి స్వీట్లతో విశేషాలంకరణ జరిగింది. కార్తీకమాసం 11వ రోజు, రెండవ సోమవారాన్ని పురస�
Huge Devotees Rush at srisailam temple | కార్తీక సోమవారం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల
Tulsi puja | కార్తిక మాసంలోని పర్వదినాల్లో ప్రముఖమైనది క్షీరాబ్ధి ద్వాదశి. ఆ రోజు సమస్త దేవతలు, రుషులు క్షీరసాగరానికి చేరుకొని యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరిని ఆరాధిస్తారు. ఇంతటి పావనమైన రోజు కావడంతో దీనిని
Srisailam Temple | శివన్నామస్మరణతో శ్రీశైల క్షేత్రం మార్మోగింది. కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది. వేకువ జామున
ఇబ్రహీంపట్నం : ఈ నెల 22న ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో వరుణార్చన, అభిషేకం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చెరువును సందర్శించి టీఆర్ఎస్ రాష�
Komuravelli | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులతో పులకించిపోయింది. ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు.