karthika pournami | తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక సాయంత్రం సమయంలో కార్తీక దీపాలను వెలిగించి దీపారాధన చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులు దీపారాధన చేస్తున్న దృశ్యాలు..