Srisailam | శ్రీశైలం ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కార్తీక రెండవ శుక్రవారమైన సాయంత్రం పాతాళగంగ వద్ద కృష్ణమ్మ హారతి కార్యక్రమం కన్నుల పండువగా కొనసాగింది.
రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు కార్తిక శోభను (Karthika Masam) సంతరించుకున్నాయి. కార్తిక మాసం తొలి సోమవారం కావడంతో మహాశివుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే శివయ్యను దర్శించుకుని, ఆలయాల్లో కార్తిక
Special Pooja | మెదక్ మండల పరిధిలోని మంబోజి పల్లి, మాచవరం కోయగుట్ట మల్లికార్జున స్వామి ఆలయం, శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
కార్తీక మాసం పురస్కరించుకొని కొత్తగూడెం డిపో నుండి అన్నవరం పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారని విలేజ్ బస్ ఆఫీసర్ (విబీవో) ఇస్నాపల్లి శామ్యూల�
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న అలయంలో దర్శనాల విషయంలో అధికారులు అనుసరిస్తున్న వైఖరి భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నది. ఇప్పటికే రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ.. సరైన సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెడు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈఓ జి.రవి తెలిపారు. మంగళవారం యా
Srikalahasti | భక్తులకు ముఖ్య గమనిక. కార్తిక మాసంలో శ్రీకాళహస్తి ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కొత్త వేళలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం (Karthika Masam) చివరి సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాజన్న సన్నిధిలో కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చ�
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్షేత్రం సందడిగా మారింది. కార్తీకమాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మా ర్మోగుతుంది.
Srisailam | కార్తీక మాసంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రద్దీ రోజులలో స్వామి వారి గర్బాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు శ్రీశైలం ఈవో ఆజాద్ తెలిపారు.
Japan | తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (తాజ్) ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం సంబురంగా జరుపుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా జపాన్లో నివసించే తెలుగువారంతా ఒక్క చోట చేరి ఈ వన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నార
Srisailam | కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మ పథం (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) గురువారం విశాఖ పట్నం వాసి కే సునీత బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించ�
Srisailam | జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.