పవిత్ర కార్తీక మాసం సందర్భంగా "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ శనివారం నాడు ఆన్లైన్లో "కార్తీకమాస స్వరారాధన" అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించింది.
Vemulawada | కార్తీకమాసం మూడోవారం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో రాజన్న క్షేత్రం, భీమేశ్వ
Coconut | హోల్ సేల్ దుకాణదారులు కొబ్బరికాయ ధరలు అమాంతం పెంచడంతో వాటిని కొన్న భక్తులకు జేబుకు చిల్లులు పడ్డాయి. కొబ్బరికాయలు కొన్న భక్తులు అంత ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని దుకాణదారులను ప్రశ్నిస్తే మాకు హోల
బాసర సరస్వతీ క్షేత్రం బుధవారం మహిమానిత్వం అయింది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని బాసర గోదారమ్మకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Pawan Kalyan | పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ఏప�
Srisailam | శ్రీశైలం ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కార్తీక రెండవ శుక్రవారమైన సాయంత్రం పాతాళగంగ వద్ద కృష్ణమ్మ హారతి కార్యక్రమం కన్నుల పండువగా కొనసాగింది.
రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలు కార్తిక శోభను (Karthika Masam) సంతరించుకున్నాయి. కార్తిక మాసం తొలి సోమవారం కావడంతో మహాశివుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే శివయ్యను దర్శించుకుని, ఆలయాల్లో కార్తిక
Special Pooja | మెదక్ మండల పరిధిలోని మంబోజి పల్లి, మాచవరం కోయగుట్ట మల్లికార్జున స్వామి ఆలయం, శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
కార్తీక మాసం పురస్కరించుకొని కొత్తగూడెం డిపో నుండి అన్నవరం పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారని విలేజ్ బస్ ఆఫీసర్ (విబీవో) ఇస్నాపల్లి శామ్యూల�
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న అలయంలో దర్శనాల విషయంలో అధికారులు అనుసరిస్తున్న వైఖరి భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నది. ఇప్పటికే రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ.. సరైన సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెడు