వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం (Karthika Masam) చివరి సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాజన్న సన్నిధిలో కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చ�
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్షేత్రం సందడిగా మారింది. కార్తీకమాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణతో మా ర్మోగుతుంది.
Srisailam | కార్తీక మాసంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రద్దీ రోజులలో స్వామి వారి గర్బాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేసినట్లు శ్రీశైలం ఈవో ఆజాద్ తెలిపారు.
Japan | తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (తాజ్) ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం సంబురంగా జరుపుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా జపాన్లో నివసించే తెలుగువారంతా ఒక్క చోట చేరి ఈ వన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్నార
Srisailam | కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీశైల మహాక్షేత్రంలో దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మ పథం (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) గురువారం విశాఖ పట్నం వాసి కే సునీత బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన నిర్వహించ�
Srisailam | జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఎంతో ప్రమాదంలో చిక్కుకుంటాం. అలాంటి స్థితిలో అక్కణ్నుంచి బయటికి రాలేక, అక్కడే ఉండలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాం. అందులోనూ నాకు మొహమాటం ఎక్కువ. ఎవరైనా రెండుసార్లు అడిగిత
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల యాత్రికులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి. పాతాళగంగలో పుణ్య స్నానాలు చేసుకుని �
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీక మాసం రెండో సోమవారం పరమశివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాక ఉత్తర దక్షిణాది రాష్ట్ర�
శ్రీరాముడు నడయాడిన పుణ్యస్థలం..కల్యాణ వేంకటేశ్వరుడు కొలువుదీరిన పవిత్ర క్షేత్రం.. పరమశివుడు స్పటికలింగేశ్వరుడిగా లింగ రూపం లో దర్శనమిచ్చే దివ్యక్షేత్రం.. సకల దేవతల నిలయంగా విరాజిల్లుతున్న నదీఅగ్రహారం�
కార్తీక మాసం అం టేనే పూజలు, వ్రతాలకు ప్రత్యేకం. కార్తీక దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ మాసంలో తుల సి పూజను దైవ స్వరూపంగా భావిస్తారు. ఆదిదేవుడు �
కార్తీక మాసం సందర్భంగా తొలి సోమవారం భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదీ తీరం దీపపు కాంతులతో మురిసిపోయింది. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో గోదావరి తీరానికి చేరుకున్న భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఒడ్�