Srisailam | శ్రీశైలం : కార్తీక మాసోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చిన భ్రమరాంబ దేవి, మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. కార్తీక తొలి సోమవారం సందర్భంగా ఆది
జోగుళాంబ, బాల బ్ర హ్మేశ్వరస్వామి ఆలయంలో కార్తీక శోభ సంతరించుకున్నది. శనివారం కార్తీకమాసం ప్రారం భం కావడంతో జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామిలకు అభిషేకం, అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
కార్తీక మాసం సందర్భంగా భద్రాద్రి రామాలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామునుంచే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు గోదావరి నదీ తీరంలో భక్తిశ్రద్ధలతో స్నానాలు ఆచరించారు.
Srisailam | కార్తీకమాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి ఆలయంలో చేసిన ఏర్పాట్లను ఇంచార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. క్షేత్ర పరిధిలోని ఆలయ మాడవీధులు, ఆలయపుష్కరిణి, అన్నప్రసా
Srisailam | అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల మల్లన్న ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు కార్తికమాసం (Karthika Masam) శోభను సంతరించుకున్నాయి. కార్తికమాసం తొలిరోజు కావడంతో శనివారం తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మహాశివునికి ప్రత్యేక పూజలు చేస్తున్�
Srisailam | శ్రీశైలం ఆలయంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్తీక మాసోత్సవాలకు ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, �
Srisailam | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైల క్షేత్రానికి వెళ్లే భక్తులకు అధికారులు షాక్ ఇచ్చారు. కార్తీక మాసంలో నేపథ్యంలో ఆర్జిత సేవల దర్శనాల్లో పలు మార్పులు చేస్తున్నట్లు ఈవో చంద్రశే�
రాజన్న ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని వచ్చే కార్తీక మాసం నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రతిరోజూ భక్తులకు
Keesaragutta | హైదరాబాద్ శివారులో ఉన్న కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ( Bhavani Ramalingeshwara Swamy) ఆలయంలో బుధవారం హుండీ(Hundi) ని లెక్కించారు.
కార్తికమాసం (Kartika Masam) చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడతోపాటు (Vemulawada) ప్రధానాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.