కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. స్వామివారికి అర్చకులు అభి షేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధ వారం తెల్లవారుజాము నుంచే కుటుంబ సమే తంగా ఆలయాలకు చేరుకున్న భక్తులు తమల పాక�
కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళలు భక్తిశ్రద్ధలతో దీపోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వైష్ణవ, శైవాలయాల్లో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగా�
కార్తీకపౌర్ణమి సందర్భంగా వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం, భీమేశ్వరాలయం, భీమేశ్వరసదన్ బుధవారం కార్తీక దీపకాంతుల్లో వెలిగిపోయాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో నేతివత్తులతో దీపా�
Srisailam | ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం ఆలయం ఎదుట గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణోత్సవం నిర�
Hanamakonda | చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవరం లక్ష వత్తులతో లక్ష దీపోత్సవం నిర్వహించారు.
Karthika Pournami | కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో భక్తులు, మహిళలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సామూహిక
సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు.
Karthika Pournami | కార్తిక పౌర్ణమి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 4.42 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
పవిత్ర కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని శుక్రవారం వైభవంగా జరుపుకొన్నారు. వేకువజాము నుంచే భక్తజనంతో ఆలయాలన్నీ పోటెత్తగా, సాయంత్రం వేళ ప్రముఖ క్షేత్రాలతో పాటు ఊరూవాడలు కార్తిక దీపాల వెలుగులతో శోభిల్లాయి.
పరమ శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి రోజున శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భద్రాచలం గోదావరి తీరంలో, అన్నపురెడ్డిపల్లి శివాలయంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచ
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని రేగొండ మండలంలోని తిరుమలగిరి పాండవుల గుట్టలపై శుక్రవారం బుగులోని జాతర వైభవంగా ప్రారంభమైంది. జిల్లాతో పా టు ఇతర ప్రాంతాల నుంచి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని పీఆర్పల్లి కేతకీ సంగమేశ్వరాలయంలో శుక్రవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేసి, కార్తిక దీపాలు వెలిగించారు. దీప కాంతుల్లో ఆలయం దేదీప్యమానంగా గెలుగొంది
కార్తీకపౌర్ణమి సందర్భంగా శైవాలయాలు శుక్రవారం కిటకిటలాడాయి. కార్తీక దీపాల వెలుగుల్లో ఆలయాలు మిరుమిట్లుగొలిపాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెతారు. దీపాలు వెలిగించి భక్తితో వచ్చి స్వామి వారిని కొలి�