పవిత్ర కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని శుక్రవారం వైభవంగా జరుపుకొన్నారు. వేకువజాము నుంచే భక్తజనంతో ఆలయాలన్నీ పోటెత్తగా, సాయంత్రం వేళ ప్రముఖ క్షేత్రాలతో పాటు ఊరూవాడలు కార్తిక దీపాల వెలుగులతో శోభిల్లాయి.
పరమ శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి రోజున శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భద్రాచలం గోదావరి తీరంలో, అన్నపురెడ్డిపల్లి శివాలయంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచ
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని రేగొండ మండలంలోని తిరుమలగిరి పాండవుల గుట్టలపై శుక్రవారం బుగులోని జాతర వైభవంగా ప్రారంభమైంది. జిల్లాతో పా టు ఇతర ప్రాంతాల నుంచి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని పీఆర్పల్లి కేతకీ సంగమేశ్వరాలయంలో శుక్రవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేసి, కార్తిక దీపాలు వెలిగించారు. దీప కాంతుల్లో ఆలయం దేదీప్యమానంగా గెలుగొంది
కార్తీకపౌర్ణమి సందర్భంగా శైవాలయాలు శుక్రవారం కిటకిటలాడాయి. కార్తీక దీపాల వెలుగుల్లో ఆలయాలు మిరుమిట్లుగొలిపాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెతారు. దీపాలు వెలిగించి భక్తితో వచ్చి స్వామి వారిని కొలి�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ ఆలయాలు శుక్రవారం కార్తీక శోభను సంతరించుకున్నాయి. వేములవాడ రాజన్న ఆలయం, ధర్మపురి నృసింహ క్షేత్రం దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొందాయి.
శివకేశవులకు ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తిక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పలు ఆలయాలు కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే మహిళా భక్తులు కార్తిక స్నానమాచరించిన అనంతరం ఎంతో భక�
శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి వరంగ ల్ జిల్లాలోని శైవ, వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. శివాలయాల్లో ఉదయం 4.30 గంటల నుంచే మహా న్యాస, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాలతో పూజలు ప్రారంభం కా�
శివనామ స్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. కార్తిక పౌర్ణమి (Karthika Pournami) కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో దీపారధన చేస్తున్నారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుండి వివిధ ప్రాంతాల యాత్రికులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి.