Srisailam | శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు డిసెంబర్ 12 వరకు కొనసాగనున్నాయి. అయితే రద్దీ రోజుల్లో శ్రీమల్లికార్జున స్వామికి భక్తులు నిర్వహించే గ
Dollar Seshadri | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లారు.
karthika pournami | తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక సాయంత్రం సమయంలో కార్తీక దీపాలను వెలిగించి దీపారాధన చేశా�
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో 18న(గురువారం ) సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత సాయంత్రం 5ను�
తిరుపతి:పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఈనెల19వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన మైదానంలో కార్తీక దీపోత్సవం పెద్దఎత్తున నిర్వహించనున్నారు.స
తిరుమల: కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీన బెంగుళూరులో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను ఆహ�
Srisailam : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా...
ఆదిలాబాద్ రూరల్ : పరమ శివుని దివ్యాశీస్సులు, లోక కల్యాణార్థం కోసం నవంబర్ 3న కార్తీక దీపోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో భారీఎత్తున కార్తీక దీపోత్సవాన్ని జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో �