పెట్టుబడుల్లో తెలంగాణ ఎక్కడున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తాజాగా ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా అనే సంస్థ దేశవ్యాప్తంగా పెట్టుబడుల్లో టాప్ 10లో ఉన్న రాష్ర్టాల పెట్టు�
ముడా స్కామ్లో మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేతికి బలమైన సాక్ష్యం అందింది. ఈ స్కామ్లో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్న వీడియోను ముడ�
Wife Kills Husband | చిన్నతనంలో పేదరికం అనుభవించిన ఒక మహిళ లగ్జరీగా బతకాలని భావించింది. వ్యాపార వేత్తను రెండో పెళ్లి చేసుకున్నది. అతడి డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపింది. తనకు రూ.8 కోట్లు ఇవ్వాలని భర్తను అడిగింది. అత�
Children Kidnapped | ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించారు. ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కిడ్నాపర్ల వాహనాన్ని అడ్డుకున్నారు. నింద
Viral Video | కర్ణాటకలోని శివమొగ్గ (Shivamogga)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్ను తన కారు బ్యానెట్ (Car Bonnet)పైకి ఎక్కించుకొని అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లాడు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టల్ని తరలించనున్నదా? గత లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే పని చేసిందా? శివసేన (షిండే వర్గం) కార్యదర్శి, పార్టీ ప్రతిని�
హాకీ స్టిక్ పట్టుకొని గోల్స్ కొట్టింది. టాటూ ఆర్టిస్టుగా తనదైన ముద్రవేసింది. చిత్రకారిణిగా తనలోని సృజనాత్మకతకు ప్రాణం పోసింది. ఆపై నటిగా బుల్లితెరపై అద్భుతాలు చేస్తున్నది కన్నడ కస్తూరి పూజా దుర్గన్న
Building collapse | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru) లో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా భవనం పేకలా మేడలా పక్కకు
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మరో ల్యాండ్ స్కామ్ వెలుగుచూసింది. పార్టీ అగ్రనేతలు సీఎం సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే ఇప్పటికే భూ వివాదాల్లో చిక్కుకోగా, తాజాగా మంత్రి బోస్రాజ్పైనా భూకబ్జా ఆరోపణలు వెల
తాను 2028 లోపు మళ్లీ కర్ణాటక సీఎం అవుతానని కేంద్ర మంత్రి కుమార స్వామి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి కారణంగా ప్రస్తుత ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు.
ఐదు గ్యారెంటీల పేరిట అరచేతిలో స్వర్గాన్ని చూపించి కర్ణాటకలో కిందటేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చుక్కలు చూయిస్తున్నది. ఇప్పుడు ఏకంగా గ్యారెంటీలను అందుకొంటున్న లబ్ధిదారుల ఏరివేత�
Srisailam | ఏపీలోని నంద్యాల జిల్లాలో శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు ప్రాజెక్టులోని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ డబ్బు పంపిణీ వ్యవహారం బట్టబయలైంది. డబ్బు ఎలా పంచాలో పార్టీ కార్యకర్తలకు అర్సికేరె ఎమ్మెల్యే కేఎం శివలింగగౌడ సూచిస్తున్నట్టుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వ�
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కార్యాలయంతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వత�