సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ గ్రామ శివారులో కర్ణాటక బస్సు బైక్ను ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని మంగళవారం పరిసర గ్రామాల ప్రజలు, బంధువులు ఆందోళన చేపట్టారు.
ముడా భూముల కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరిన్ని చిక్కుల్లో కూరుకుపోతున్నారు. ఈ స్కామ్పై తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది.
Siddaramaiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం చర్యలు చేపట్టింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
ప్రజలను ఆకర్షించి ఓట్లు వేయించుకోవడమే లక్ష్యంగా హామీలు ఇచ్చే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణల
త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు తెలంగాణ నుంచి భారీగా నిధులు వెళ్తున్నాయా..? హవాలా మార్గంలో కొన్ని రాష్ట్రాలకు హైదరాబాద్ నుంచి నిధులు తరలించారా? అంటే ఔననే అంటున్నాయి ఈడీ వర్గాలు. త్వరలో నాలుగు రాష్ట�
Siddaramaiah | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఆ రాష్ట్ర అవినీతి నిరోధక సంఘమైన లోకాయుక్త కేసు నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను ఏ1 నిందితుడిగా, ఆయన భార్య పా�
కర్ణాటక రాజధాని బెంగళూరు శివారుల్లో క్విన్ సిటీ (నాలెడ్జ్, వెల్బీయింగ్ అండ్ ఇన్నోవేషన్ సిటీ) పేరిట సిద్ధరామయ్య సర్కారు గురువారం కొత్త నగరానికి శ్రీకారం చుట్టింది.
ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణ జరగనున్న నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసుల విచారణ చేసేందుకు వీలు లేకుండా సీబీఐకి సాధారణ సమ్మతిని గురువా�
Muda Scam | సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక సర్కారు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన సమ్మతిని సర్కారు ఉపసంహరించుకున్నది. ఈ విషయాన్ని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ వెల్�
KTR | కాంగ్రెస్ నేత కపిల్ సిబల్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కపిల్ సిబల్ వైఖరి చూస్తుంటే గురివింద గింజ మాదిరిగా ఉందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
న్యాయాన్ని నిర్ణయించి చెప్పేవారి హృదయం, ఆత్మ నిష్పాక్షికంగా, న్యాయంగా ఉండాలని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీషానంద ఇటీవల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై స�
Muda Case | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సుప్రీంకోర్టు అనంతరం బెంగళూరు ప్రత్యేక కోర్టు సైతం విచారణకు ఆదేశించింది. ముడా కేసులో సీఎంపై విచారణకు కర్ణాటక లోకాయుక్త ఆదేశించ�