ముడా కుంభకోణం, ఇతర అవినీతి ఆరోపణల నేపథ్యంలో తనను పదవి నుంచి తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఖండించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదని, ఎలాంటి సందేహం లేకుండా తానే పూ
Ola electric scooter | కర్ణాటక (Karnataka)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా కొన్న స్కూటర్ రెండు రోజులకే సమస్య రావడంతో తీవ్ర అసహనానికి గురైన ఓ కస్టమర్ ఏకంగా.. ఓలా షోరూమ్ (showroom)కే నిప్పు పెట్టాడు.
KTR | వాల్మీకీ స్కామ్ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్సభ ఎన్నికల్లో వాడిందని ముందు నుంచి తాము అన్నదే నిజమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొ�
Valmiki Scam | కర్ణాటకతోపాటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నిర్ధారించింది.
Girl Lifts Auto To Save Mother | ఒక బాలిక ధైర్య సాహసాలను ప్రదర్శించింది. బోల్తాపడిన ఆటో కింద ఉన్న తల్లిని కాపాడింది. ఒంటి చేత్తో ఆటోను పైకి లేపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
నల్లగొండ, సంగారెడ్డి రెడ్డి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడ్డారు. సోమవారం ఉదయం నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఆగిఉన్న వాహనాన్ని ఢీకొట్టిన
కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి చిచ్చు పెట్టింది. ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకున్నా, అధిష్ఠానమే ఆయనను తప్పించినా తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే
అధికారమే పరమావధి. దీని కోసం ఎన్ని హామీలైనా గుమ్మరించాలి. అర్హులు ఎవరు? ఎవరు కాదు? అనేది తర్వాత ముచ్చట. గ్యారెంటీలు అమలు చేయగలమా? లేదా? అనే చర్చ వద్దేవద్దు. ముందు ఓటర్లను ఆకర్షించాలి. ఉచిత పథకాలతో మురిపించాల�
కర్ణాటకలో అభివృద్ధి పనులకు బ్రేకులు పడుతున్నాయి. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయి. దీంతో బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి
కర్ణాటకలో మరో కుంభకోణం తెర మీదకు వచ్చింది. గత బీజేపీ హయాంలో కొవిడ్ నిర్వహణకు కేటాయించిన రూ.1,120 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైఖేల్ కన్హ కమిషన్ మధ్యంతర ని�
Chitradurga | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన తల్లి ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించడంతో (complaint refuse) ఓ యువకుడు ఏకంగా తహసీల్దార్ వాహనానికే నిప్పు పెట్టాడు.
Covid Scam: కర్నాటకలో కోవిడ్ వేళ వెయ్యి కోట్ల అవినీతి జరిగింది. మాజీ జస్టిస్ జాన్ కున్హా ఆ అక్రమాలపై 1722 పేజీల రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై అధ్యయం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్�