కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి చిచ్చు పెట్టింది. ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకున్నా, అధిష్ఠానమే ఆయనను తప్పించినా తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే
అధికారమే పరమావధి. దీని కోసం ఎన్ని హామీలైనా గుమ్మరించాలి. అర్హులు ఎవరు? ఎవరు కాదు? అనేది తర్వాత ముచ్చట. గ్యారెంటీలు అమలు చేయగలమా? లేదా? అనే చర్చ వద్దేవద్దు. ముందు ఓటర్లను ఆకర్షించాలి. ఉచిత పథకాలతో మురిపించాల�
కర్ణాటకలో అభివృద్ధి పనులకు బ్రేకులు పడుతున్నాయి. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పెరిగిపోతున్నాయి. దీంతో బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి
కర్ణాటకలో మరో కుంభకోణం తెర మీదకు వచ్చింది. గత బీజేపీ హయాంలో కొవిడ్ నిర్వహణకు కేటాయించిన రూ.1,120 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైఖేల్ కన్హ కమిషన్ మధ్యంతర ని�
Chitradurga | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన తల్లి ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించడంతో (complaint refuse) ఓ యువకుడు ఏకంగా తహసీల్దార్ వాహనానికే నిప్పు పెట్టాడు.
Covid Scam: కర్నాటకలో కోవిడ్ వేళ వెయ్యి కోట్ల అవినీతి జరిగింది. మాజీ జస్టిస్ జాన్ కున్హా ఆ అక్రమాలపై 1722 పేజీల రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై అధ్యయం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్�
కర్ణాటక కాంగ్రెస్లో కుర్చీలాట ముదురుతున్నది. ముడా, వాల్మీకి కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవీగండం పొంచి ఉంది. బయటకు కాంగ్రెస్ నేతలంతా ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ
ప్రస్తుత సమాజంలో మహిళలకు భద్రత చాలా కీలకమని కర్నాటక మంత్రి దినేష్ గుండూరావు అన్నారు. మహిళల భద్రత కోసం చట్టాలను కూడా పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Yoga Teacher | మన ఇద్దరికీ పూర్వ జన్మలో సంబంధం ఉంది. మనది దైవిక ప్రేమ.. అంటూ ఓ యోగా ట్రైనర్ ఎన్ఆర్ఐ మహిళను లోబరుచుకున్నాడు. కర్ణాటకలోని చిక్కమగళూర్లోనే జరిగిన ఈ ఘటనఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోల�
Dengue | పొరుగు రాష్ట్రమైన కర్ణాటక డెంగ్యూ జ్వరాలతో అల్లాడుతున్నది. ఈ క్రమంలో డెంగ్యూని ఎపిడెమిక్గా ప్రకటించింది. దీంతో పాటు కర్ణాటక ఎపిడెమిక్ డిసీజెస్ రెగ్యులేషన్ 2020ని సవరించేందుకు నియమాలను రూపొందించ�
‘ఎన్ని హామీలైనా ఇవ్వాలి.. ఎన్నికల్లో మాత్రం గెలవాలి’ అనే కాంగ్రెస్ తీరు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలను దివాలా తీయిస్తున్నది. గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చే ముందు ఆయా రాష్ర్టాల ఆర్థిక పరిస్థితిని ప
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య దిగిపోగానే ఆ పీఠాన్ని అందుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు డిప్యూటీ సీఎం శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వర సీఎం పదవి కోసం తీవ�
ఏపీ కృష్ణా జిల్లాలో మహిళా కళాశాల వాష్రూమ్, కర్ణాటకలోని బెంగళూరు తినుబండారం షాపులో రహస్య కెమెరాలు ఉన్నట్టు వెలుగుచూసిన ఘటనలను ఎన్హెచ్ఆర్సీ సుమోటాగా స్వీకరించింది.
Karnataka | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బంగ్లాదేశ్ జర్నలిస్ట్తో పాటు దేశానికి ఓ న్యూస్పోర్ట్కు చెందిన ఉద్యోగిపై బెంగళూరు పోలీసులు �
ముడా భూకేటాయింపు కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు అనుమతించడం గవర్నర్ స్వతంత్ర నిర్ణయమని, దీనిపై మంత్రివర్గ సూచనతో వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానిం�