కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. వేతన పెంపు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.
Stalin : కావేరీ నదీ జలాల వివాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కర్నాటకతో కావేరీ నదీ జలాల వివాదంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ పలు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులను లక్షల రూపాయల మేర మోసగించిన అరగొండ అలియాస్ అరవింద అరగొండ ప్రకాశంను కర్ణాటకలోని బెళగావి సిటీ పోలీసులు అరెస్టు చేశారు.
DK Shivkumar | కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సుప్రీంకోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనపై సీబీఐ దాఖలు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ శివకుమార్ దాఖలు చేసిన పిటి
Cauvery Water Dispute | తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి ముదురుతున్నది. కావేరీ జలాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో కర్ణాటక అవలంభిస్తున్న వైఖరిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు.
ఏదైనా ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పందంటూ కాంగ్రెస్ పాలిత
dengue cases | కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి మరింతగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య పది వేలకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 9,000కుపైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు.
Tomato | ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో టమాట ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక నుంచి సరఫరా పెరగడంతో ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్ర�
Girl Sold for Loan Settelement | వ్యక్తి నుంచి తీసుకున్న రూ.35,000 అప్పు తీర్చడానికి ఇంటికి వచ్చిన బాలికను ఆమె పెద్దమ్మ అమ్మేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి షాక్ అయ్యింది. తన కుమార్తెను విడిపించేందుకు అధికారులు, పోలీసుల�
రైలులో (Train) నుంచి కింద పడిన భార్యను కాపాడబోయిన భర్త మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా చిరూరుకు చెందిన సయ్యద్ ఆసిఫ్, అసియాబాను దంపతలులు ప్రశాం�