ముడా భూకేటాయింపు కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు అనుమతించడం గవర్నర్ స్వతంత్ర నిర్ణయమని, దీనిపై మంత్రివర్గ సూచనతో వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానిం�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సిద్ధార్థ విహార్ ట్రస్టుకు భూకేటాయింపు వివాదం రాజకీయ దుమారం రేపుతున్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన ఈ ట్రస్టుకు భూ కేటాయింపు�
కర్ణాటకలో బీరు తాగేవాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నది. రాష్ట్రంలో బీర్ల ధరల్ని రూ.10 నుంచి రూ.30 వరకు పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వార్తా కథనం పేర్కొన్న�
కర్ణాటక రాజకీయాల్ని కుదిపేస్తున్న ‘వాల్మీకి కార్పొరేషన్ స్కామ్'లో ఈడీ అధికారులు మాజీ మంత్రి బీ నాగేంద్ర బంధువులు, అనుచరుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు.
Yamaraja Conducts Long Jump Competition | ఒక జాతీయ రహదారి గుంతలమయంగా మారింది. రోడ్డు ప్రమాదాలు జరుగడంతో పలువురు గాయపడగా కొందరు మరణించారు.ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఆ గుంతల రోడ్డుపై యముడు లాంగ్ జంప్ �
Tejasvi Surya : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుటుంబానికి చెందిన ట్రస్ట్కు నిబంధనలకు విరుద్ధంగా బెంగళూర్కు సమీపంలోని ఏరోస్సేస్ పార్క్కు చెందిన స్ధలంలో కేఐఏడీబీ భూ కేటాయింపులు జరిపారనే ఆరోపణలపై బీజ�
కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు కూల్చివేతల పర్వానికి తెరలేపింది? ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నది? డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగానే కాంగ్రెస్ ముఖ్యులు ఈ కూల్చివేతలను మొదలుపెట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్�
వాల్మీకి స్కాంలో సిట్, సీఐడీ, ఈడీ హైదరాబాద్లో దాడులు నిర్వహించినా.. ఆ సమాచారం మీడియాలో రాకుండా అడ్డుకున్నదెవరు? రేవంత్రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నేతలు కొంతమంది మీడియాను మేనేజ్ చేసినా.. మరో నాలుగైదు రో
కర్ణాటక కాంగ్రెస్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతున్నారు. ముడా, వాల్మీకి స్కామ్లు ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి.