Narayana | కర్నాటక ముడా స్కాంలో సీఎం సిద్ధరామయ్యపై(CM Siddaramaiah) విచారణకు గవర్నర్ ఆదేశం రాజ్యాంగ విరుద్ధం అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ(K.Narayana,) మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Road Accident | కర్ణాటకలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గడక్ జిల్లా నరగుంద తాలూకలో ఆదివారం జరిగింది. క
CM Siddaramaiah: రాజీనామా చేసే ప్రసక్తే లేదని కర్నాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు. భూ కుంభకోణం కేసులో సీఎం సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ గెహ్లాట్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాను ఏమీ తప�
Karnataka | కర్ణాటక ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)తో అన్ని లావాదేవీలను నిలిపివేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Third Wave Coffee | బెంగళూరులోని ఓ ప్రముఖ కాఫీ షాపులో పని చేస్తున్న ఓ ఉద్యోగి అత్యంత నీచమైన చర్యకు పాల్పడ్డాడు. లేడీస్ వాష్రూమ్లోని డస్ట్బిన్లో సెల్ఫోన్ను ఉంచాడు. ఆ మొబైల్ను ఫ్లైట్ మోడ్లో ఉంచి, కెమె
Tungabhadra Dam | కర్ణాటక రాష్ట్రం పరిధిలో ఉన్న తుంగభద్ర డ్యామ్ గేట్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో 19వ గేట్ కొట్టుకుపోయినట్లు అధికారులు నిర్ధారించారు.
చేసిన వాగ్దానాలు కొండంత.. అమలు చేసినవి కూసింత.. ఇదీ కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని దుస్థితి. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఆ పార్టీ కేవలం మూడు శాతం వాగ్దానాలు మాత్రమే పూర్తిగా అమలు చేసింది.
కర్ణాటకలోని రాయచూర్లో (Raichur) దారుణం చోటుచేసుకున్నది. పెన్ను దొంగిలించాడని (Pen Theft) 3వ తరగతి విద్యార్థిని గదిలో బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Pinarayi Vijayan | కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కూడా కేరళ రాష్ట్రానికి ఆపన్న హస్తం అందించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులకు 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని (construct 100 houses) ప్రకటించింది.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ కంపెనీ రూ. 32,403 కోట్ల జీఎస్టీ ఎగవేతకు సంబంధించి కర్ణాటక స్టేట్ జీఎస్టీ అధికారులు ముందస్తు షోకాజ్ నోటీసులు పంపడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.