Google Maps | గతంలో ఎవరైనా తెలియని ప్రాంతాలకు వెళితే ముందే రూట్మ్యాప్ను సిద్ధం చేసుకునేవారు. ఎక్కడైనా దారితప్పితే ఎవరి సహాయమైనా తీసుకుంటుండేవారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న�
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు.. చివరకు పలువురు మఠాధిపతులు కూడా ఎవరికి వారు వర్గాలుగా విడిపోయారు.
కర్ణాటకలోని (Karnataka) హవేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున బైడగి తాలుకాలోని గుండేనహళ్లి సమీపంలో పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ముందున్న లారీని ఓ మినీ బస్సు ఢీకొట్టింది. దీంతో అ�
కర్ణాటక కాంగ్రెస్లో ఆధిపత్య పోరు ముదురుతున్నది. సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు సిద్ధరామయ్య, పదవిని దక్కించుకునేందు�
పాల ధరలను పెంచుతున్నట్టు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) మంగళవారం ప్రకటించింది. లీటర్, అర లీటర్ ప్యాకెట్లపై రూ.2 చొప్పున పెంచుతున్నామని, పెంపు బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్న�
Karnataka | కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాకాహారంతోపాటు చికెన్ (Chicken), ఫిష్ కబాబ్స్ (Fish Kebabs) తయారీల్లో కృత్రిమ రంగుల (Artificial Colours) వాడకాన్ని పూర్తిగా నిషేధించింది.
Cyber Fraud : దేశవ్యాప్తంగా ఇటీవల సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు చెలరేగుతూ అమాయకుల ఖాతాల్లోంచి లక్షలు కొట్టేస్తున్నారు.
తెలంగాణ, కర్ణాటకలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నది. అయితే, ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించాలని చూస్తుంటే.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖజానాను నింపుకొనేందుకు మద్యం ధరలు పెంచేందుకు సమాయత్తం అ�
కర్ణాటక రాజకీయాల్లో మరోసారి సంచలనం చోటుచేసుకున్నది. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు కన్నడ పాలిటిక్స్ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రజ్వల్ సోదరుడు డాక్ట�
ఓ వైపు గోదావరి జలాలను తమిళనాడుకు తరలించేందుకు కేంద్రం కుట్రపన్నుతుంటే.. మరోవైపు కృష్ణాజలాలను చెరబట్టేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మళ్లీ పాచికలు వేస్తున్నది.