Tesla: కర్నాటకలో టెస్లా లాంటి కంపెనీలు ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయా అని మంత్రి కుమారస్వామిని అడిగారు. దానికి మంత్రి ఆయన స్పందించారు. అవును, ఆ ఆలోచన ఉందని, ఆ కంపెనీతో చర్చిస్తా�
కర్ణాటక నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న రూ.18 లక్షల నకిలీ నోట్లను మంగళవారం స్వాధీనం చేసుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు, ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ �
Fake currency | శంషాబాద్ మున్సిపాలిటీ(Shamshabad Municipality) పరిధి తొండుపల్లి సమీపంలో భారీ ఎత్తున నకిలీ నోట్లను(Fake currency) పోలీసులు పట్టుకున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, త్రాగు నీటి అవసరాలకు వరప్రదాయంగా మారిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా జూరాల ప్రాజెక్టు ఎగువన తెలంగాణ, కర్ణాటక పర�
PM Modi: కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, కానీ ఆ రాష్ట్రాల ప్రజలకు ఆ ప్రభుత్వాలతో బంధం తెగిపోయిందని, వాళ్లు భ్రమ నుంచి త్వరగా బయటకు వచ్చి, ఎన్డీఏను ఆమోద�
Karnataka Minister resigns | ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, మంత్రి పేర్లను సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. దీంతో అక్రమ నగదు బదిలీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాట�
Karnataka congress | కర్ణాటకలో అధికార కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలోని 28 స్థానాలకుగానూ 17 సీట్లను ప్రతిపక్ష బీజేపీ కైవసం చేసుకోగా.. హస్తం పార్టీ తొమ్మిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ మిత్
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Lok Sabha Elections) కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 293 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా బ్లాక్ 214 సీట్లలో, ఇతరులు 29 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక తమిళనాడులో (Tamil Nadu)
Exit Polls | కర్ణాటకలో పట్టును బీజేపీ నిలుపుకోనున్నట్లు తెలుస్తున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఈసారి అధిక సీట్లు గెలుచుకోనున్నది.