dengue cases | కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి మరింతగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య పది వేలకు చేరుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 9,000కుపైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు.
Tomato | ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో టమాట ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక నుంచి సరఫరా పెరగడంతో ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్ర�
Girl Sold for Loan Settelement | వ్యక్తి నుంచి తీసుకున్న రూ.35,000 అప్పు తీర్చడానికి ఇంటికి వచ్చిన బాలికను ఆమె పెద్దమ్మ అమ్మేసింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి షాక్ అయ్యింది. తన కుమార్తెను విడిపించేందుకు అధికారులు, పోలీసుల�
రైలులో (Train) నుంచి కింద పడిన భార్యను కాపాడబోయిన భర్త మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా చిరూరుకు చెందిన సయ్యద్ ఆసిఫ్, అసియాబాను దంపతలులు ప్రశాం�
B Nagendra: కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీ నాగేంద్రను ఈడీ అధికారులు ఇవాళ అరెస్టు చేశారు. గడిచిన రెండు రోజుల నుంచి మాజీ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేష�
Karnataka : లోక్సభ ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై ఆ పార్టీ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. ఈ భేటీకి సంబంధించి డిప్యూటీ సీఎం, కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం కీలక వ్యాఖ్యలు �
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తీవ్ర కరువు, అప్పుల భారం, పంట నష్టం వంటి కారణాల వల్ల రైతన్నలు ప్రాణాలు తీసుకుంటున్నారు. వ్యవసాయం చేయలేక, అప్పులు తీర్చలేక అర్ధాంతరంగా తనువు చా�
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) పరిధిలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించిన పత్రాలను కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక విమానంలో ‘సురక్షిత ప్రాంతానికి’ తరలించిందని కేంద్ర మంత్రి, జేడీఎస్�
Doctor Cuts Newborn’s Genitals | మహిళకు సిజేరియన్ డెలివరీ సందర్భంగా శిశువు జననాంగాలను డాక్టర్ కత్తిరించాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో ఆ పసిబిడ్డ మరణించాడు. దీంతో పేరెంట్స్, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన�
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పూర్తి చేసిన పలు పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేయకపోవడంపై మండిపడుతున్నారు.