Karnataka : లోక్సభ ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై ఆ పార్టీ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. ఈ భేటీకి సంబంధించి డిప్యూటీ సీఎం, కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం కీలక వ్యాఖ్యలు �
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తీవ్ర కరువు, అప్పుల భారం, పంట నష్టం వంటి కారణాల వల్ల రైతన్నలు ప్రాణాలు తీసుకుంటున్నారు. వ్యవసాయం చేయలేక, అప్పులు తీర్చలేక అర్ధాంతరంగా తనువు చా�
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) పరిధిలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించిన పత్రాలను కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక విమానంలో ‘సురక్షిత ప్రాంతానికి’ తరలించిందని కేంద్ర మంత్రి, జేడీఎస్�
Doctor Cuts Newborn’s Genitals | మహిళకు సిజేరియన్ డెలివరీ సందర్భంగా శిశువు జననాంగాలను డాక్టర్ కత్తిరించాడు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో ఆ పసిబిడ్డ మరణించాడు. దీంతో పేరెంట్స్, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన�
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పూర్తి చేసిన పలు పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేయకపోవడంపై మండిపడుతున్నారు.
భర్తపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టిన భార్యకు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమెపై కేసు పెట్టేందుకు ఆమె భర్తకు స్వేచ్ఛనిచ్చింది. భర్త అమెరికాలో ఉంటున్నారు. పెండ్లి అయిన రెండు నెలల తర్వాత హెచ్1బీ వీసా గ�
కర్ణాటక కాంగ్రెస్లో పవర్ పాలిటిక్స్ తారస్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే సీఎం కుర్చీ కోసం కొట్లాట ముదురుతున్నది. పార్టీ ఇచ్చిన వార్నింగ్లను లెక్కచేయకుండా ఎమ్మెల్యేలు బాహాటంగానే తమ
Murder | అతనో రక్షకభటుడు. తన పరిధిలో ప్రజలకు రక్షణ కల్పించడం అతని విధి. కానీ తన సొంత భార్య పాలిటే అతడు రాక్షసుడయ్యాడు. సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయం ముందే అతను తన భార్యను దారుణంగా పొడిచి చంపాడు. కర్ణాటక రాష�
Siddaramaiah : కర్నాటక సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. సీఎం రేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు వినిపిస్తుండటంతో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చ
Google Maps | గతంలో ఎవరైనా తెలియని ప్రాంతాలకు వెళితే ముందే రూట్మ్యాప్ను సిద్ధం చేసుకునేవారు. ఎక్కడైనా దారితప్పితే ఎవరి సహాయమైనా తీసుకుంటుండేవారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న�
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు.. చివరకు పలువురు మఠాధిపతులు కూడా ఎవరికి వారు వర్గాలుగా విడిపోయారు.
కర్ణాటకలోని (Karnataka) హవేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున బైడగి తాలుకాలోని గుండేనహళ్లి సమీపంలో పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ముందున్న లారీని ఓ మినీ బస్సు ఢీకొట్టింది. దీంతో అ�