లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Lok Sabha Elections) కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 293 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా బ్లాక్ 214 సీట్లలో, ఇతరులు 29 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక తమిళనాడులో (Tamil Nadu)
Exit Polls | కర్ణాటకలో పట్టును బీజేపీ నిలుపుకోనున్నట్లు తెలుస్తున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఈసారి అధిక సీట్లు గెలుచుకోనున్నది.
Woman Dies During Illegal Abortion | అబార్షన్ ప్రయత్నం బెడిసికొట్టడంతో ఒక మహిళ మరణించింది. దీంతో అబార్షన్ చేసిన నర్సుతోపాటు ఆ మహిళ తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా మరోసారి గర్భం �
లోక్సభ ఎన్నికలు వేళ దేశ వ్యాప్తంగా జరిగిన సోదాల్లో 1,150 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. 2019 ఎన్నికల్లో పట్టుబడిన రూ.392 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు అధికం.
పశువుల కొవ్వుతో గుట్టుచప్పుడు కాకుండా నూనె తయారుచేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఊరికి దూరంగా ఓ గుడిసెలో పశువుల కొవ్వుతో నూనె తయారు చేసి స్థానికంగా విక్రయించడంతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతాలకు �
Karnataka contractor suicide | బకాయిలు చెల్లించకపోవడంతో కర్ణాటకకు చెందిన కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ సంస్థ తనకు లక్షల్లో బకాయిలు చెల్లించాల్సి ఉందని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
Man Beheads Wife | ఒక వ్యక్తి కిరాతకంగా ప్రవర్తించాడు. భోజనం పెట్టేందుకు నిరాకరించిన భార్య తల నరికి చంపాడు. ఆపై చర్మం కోసి మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, సీఎం సిద్ధరామయ్యను, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని కేరళలోని ఓ ఆలయంలో జంతువుల బలితో కూడిన ‘శత్రు �
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో తాజాగా రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్లో రూ.87 కోట్ల స్కామ్ వెలుగుచూసింది. కార్పొరేషన్కు సంబంధించిన బ్యాంకు ఖాతా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయలు కొన్ని సాఫ్ట్వే�
Prajwal Revanna | ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విమానం దిగగానే అరెస్టు చేస్తామని కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర తెలిపారు. లైంగిక దాడి కేసులో ఆయనపై ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ నెల 31న సిట్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వ అస్థిరత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కొద్దిరోజుల క్రితం హిమాచల్ప్రదేశ్లో పతనం అంచు వరకూ చేరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆ గండాన్ని గట్టెక్క�
బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన రేవ్పార్టీపై రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ సర్కారుపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం సిలికాన్ సిటీని ఉడ్తాబెంగళూర్గా మార్చింద�