ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఇతరత్రా వాటిపై పన్నులను పెంచేసిన సిద్ధరామయ్య ప్రభుత్వం, ప్రజలకు
కర్ణాటకలో ఇబ్బడిముబ్బడి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఆ ‘ఐదు గ్యారెంటీ’లను అమలు చేసేందుకు ఆపసోపాలు పడుతున్నది. నిధుల కోసం సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసే పని ప్రారంభించింది.
Drugs | డ్రగ్స్(Drugs) కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. విస్తృతంగా సోదాలు చేపడుతూ పలువురిని అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా కర్నాటక(Karnataka) ఉంచి హైదరాబాద్కు మాదక ద్రవ్యాలు తరలిస్తున్న ముఠాను వనస్థలిపురం(V
Petrol Prices : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని బీజేపీ, జేడీఎస్ గగ్గోలు పెడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నిరసన చేపట్టారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.
కర్ణాటకలో ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలపై పన్నుల వాతను కొనసాగిస్తున్నది. ఐదు హామీల అమలుకు అవసరమైన నిధుల కోసం సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నది. పెట్రోల్, డీజిల్పై సేల్
లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యెడియూరప్పకు తాత్కాలిక ఊరట లభించింది. అతడిని అరెస్ట్ చేయడం లాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా నిలిపివేసిన కర్ణాటక హైకోర్టు, యెడియూరప�
ఐదు గ్యారెంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. ఈ గ్యారెంటీలు రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చినా లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఓట్లు రాల్చలేదు.
Yediyurappa | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు పోక్సో కేసులో సీఐడీ బుధవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో యెడియూరప్పను సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉందని కర్ణాటక హోం మంత్రి జి పర�
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు సీఐడీ బుధవారం నోటీసులిచ్చింది. 17 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆయనపై మార్చిలో కేసు నమోదైంది.
Tesla: కర్నాటకలో టెస్లా లాంటి కంపెనీలు ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయా అని మంత్రి కుమారస్వామిని అడిగారు. దానికి మంత్రి ఆయన స్పందించారు. అవును, ఆ ఆలోచన ఉందని, ఆ కంపెనీతో చర్చిస్తా�
కర్ణాటక నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న రూ.18 లక్షల నకిలీ నోట్లను మంగళవారం స్వాధీనం చేసుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు, ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ �
Fake currency | శంషాబాద్ మున్సిపాలిటీ(Shamshabad Municipality) పరిధి తొండుపల్లి సమీపంలో భారీ ఎత్తున నకిలీ నోట్లను(Fake currency) పోలీసులు పట్టుకున్నారు.