అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే పరమావధిగా గ్యారెంటీల పేరిట అలవిగాని హామీలను గుప్పిస్తారు. వీటిని నమ్మిన ఓటర్లు అధికారాన్ని కట్టబెడతారు. అయితే, ఇచ్చిన హామీల అమలులో చివరకు చేతులెత్తేస్తారు.
Lok Sabha Elections | లోక్సభ రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ మరింత తక్కువగా నమోదైంది. తొలి విడతలో 65.5 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో అంతకంటే తక్కువగా 60.96 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. రెండో విడత ఎన్నికల పోలింగ్ మొ�
Loksabha Polls: దక్షిణాదిలో హీట్వేవ్ నడుస్తోంది. ఆ ఎండల్లోనూ ఓటర్లు పోటెత్తుతున్నారు. కేరళలో మధ్యాహ్నం 2 గంటల వరకు 40 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే ఆ రాష్ట్రంలో హీట్వేవ్ వల్ల నలుగురు మృతిచెందార
K Sudhakar: బీజేపీ అభ్యర్థి కే సుధాకర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయనపై లంచం కేసును నమోదు చేశారు. బెంగుళూరులో ఆయన ఇంటి నుంచి 4.8 కోట్లు సీజ్ చేశారు. ఆ డబ్బుతో ఓటర్లను ఆకర్షిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉ�
Rahul Dravid: కర్నాటకలో ఇవాళ రెండో విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగుళూరులో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు. ప్ర�
Siddaramaiah | కేంద్రం ఇచ్చిన కరువు సహాయక నిధులపై సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతుల బెంగళూరులో మంగళవారం నిరసన తెలిపారు. కేంద్రం సవతి తల్లిలా వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్�
కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ షాక్ ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ఆయనను పార్టీ నుంచి ఆరేండ్లపాటు బహిష్కరి�
కర్ణాటకలోని హుబ్బళి-ధార్వాడ్లో ఎంసీఏ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యోదంతంపై నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఆమె కుటుంబ సభ్యులకు ముస్లింలు కూడా సంఘీభావం తెలుపుతున్నారు.
కర్ణాటకలోని మండ్య నుంచి లోక్సభ బరిలో నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామికి ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక్క ఉప ఎన్నికలో తప్ప 13 సార్లు విజయం సాధించిన చరిత్ర కాంగ్రె�
Kumaraswamy | భారతీయ జనతా పార్టీలో జనతాదళ్ సెక్యులర్ (JDU) విలీనంపై వాస్తున్న వార్తలపై ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పందించారు. అంతా సవ్యంగా సాగితే బీజేపీలో జేడీయూ విలీనమయ్యే ప్రశ్నే ఉత్పన్నం క