Harshika Poonacha | కన్నడలో మాట్లాడినందుకు తనపై, కుటుంబంపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారని కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటి హర్షికా పూనాచా ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ నిందితులపై చర్యలు తీసుకోవాలని కర�
కర్ణాటకలోని విపక్ష బీజేపీపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కొందరు ఇక్కడ శాంతి భద్రతలు దిగజారాయని, అందుకే గవర్నర్ పాలనను విధించే అవకాశం ఉందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస�
బెంగళూరు ప్రజలకు గొంతు ఎండిపోతున్న సమయంలో డిప్యూటీ సీఎం శివకుమార్ ఓట్ల కోసం బేరం పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన సోదరుడు డీకే సురేశ్కు ఓటు వేస్తేనే కావేరీ జలాలను
కర్ణాటక లోక్సభ బరిలో ముగ్గురు మాజీ సీఎంలు బరిలో నిలిచారు. ఎన్టీయే కూటమి అభ్యర్థులుగా మాజీ సీఎంలు బసవరాజ్ బొమ్మై, జగదీశ్శెట్టర్, హెచ్డీ కుమారస్వామి లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. హవేరి నుంచి �
‘భారత్ మాతా కీ జై’ అనే నినాదం చేయడం కోసం అనుమతి ఇవ్వాలని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సావడి తన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరడంపై విమర్శలు వచ్చాయి.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం’తో కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.
కర్ణాటకలోని హసన్కు చెందిన కవలలకు పీయూసీ (12వ తరగతి) వార్షిక పరీక్షల్లో ఒకే మార్కులు(571/600) వచ్చాయి. గతంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇద్దరికీ ఇలాగే ఒకే మార్కులు (620/625) రావడం గమనార్హం.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత భవిష్యత్తును నిర్ణయించేది ఓటు. అయితే, స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లయినా ఏ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇప్పటికీ నూరు శాతం పోలింగ్ రికార్డవ్వలేదు.
కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలోని కర్ణాటక రాజధాని బెంగళూరు.. గతంలో ఎన్నడూ చూడని నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది. తాగునీటి కొరత కారణంగా నగరంలోని హోటల్స్, రెస్టారెంట్ యజమానులు తమ ఆహార మెనూలో నీరు ఎక్కువగా వాడ
లోక్సభ ఎన్నికల ముంగిట కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. అక్రమాస్తుల కేసులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్కు లోకాయుక్త నోటీసులు జారీచేసింది. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు అందజేయాలని ఆ
కర్ణాటకలో మళ్లీ కలరా కలకలం రేగింది. బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు(బీఎంసీఆర్ఐ) చెందిన ఇద్దరు విద్యార్థులకు కలరా పాజిటివ్ తేలిందని అధికారులు ఆదివారం వెల్లడించారు.
Chariot collapses | ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అమ్మవారి జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అంగరంగవైభవంగా జాతర కొనసాగుతున్నది. ఎత్తయిన రథాల ఊరేగింపు ఈ జాతర ప్రత్యేకత కాబట్టి భారీ రథాల ఊరేగింపు మొదలైంద�