Lost Dog Returns Home | యాజమానితో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన ఒక పెంపుడు కుక్క అక్కడ తప్పిపోయింది. అయితే 250 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి యజమాని ఇంటికి చేరింది. దీంతో సంతోషం పట్టలేని ఆ కుక్క యాజమాని దాని రాకను గ్రాండ్గ�
HD Kumaraswamy | కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. బెంగలూరులోని గోల్డ్ ఫించ్ హోటల్�
BJP : ఎస్టీల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్వాహా చేశారని విపక్ష నేత ఆర్ అశోక ఆరోపించారు. ముడా స్కామ్, వాల్మీకి స్కామ్లన్నింటిలో సిద్ధరామయ్య హస్తం ఉందని అన్నారు.
Finance Minister | కర్ణాటక హక్కులను తాము ఎప్పుడూ ఉల్లంఘించలేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందని విమర్శించారు. పదేళ్లలో రాష్�
Nirmala Sitharaman : కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి, యువత సహా అన్ని వర్గాల వారికీ మేలు చేసే చర్యలు ప్రకటించామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మధ్యతరగతి, యువత, ఎంఎస్ఎంఈలు ఇలా అన్ని వర్గాల వార�
సొంత పార్టీపై కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి అరవింద్ లింబావళి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా బీజేపీ పూర్తిగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు.
Arvind Limbavali | కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి అరవింద్ లింబావళి, సొంత పార్టీని విమర్శించారు. ప్రతిపక్షంగా తమ పార్టీ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
Road rage incident | కర్ణాటక రాజధాని బెంగళూరులోని రహదారులపై ట్రాఫిక్ రద్దీతోపాటు అవారాల ఆగడాలు కూడా పెరిగిపోతున్నాయి. నగరంలో ఇటీవల కొత్తగా నిర్మించిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్పై అలాంటి మరో దౌర్జన్య ఘటన చోటుచేసుక
Srisailam | శ్రీశైలం మహా క్షేత్రంలో ఆషాఢమాస బోనాలు ఘనంగా జరిగాయి. శ్రీ యోగినిమాత ఆధ్యాత్మిక సేవాశ్రమంలో తెలంగాణ, కర్నాటక రాష్ర్టాల నుండి వచ్చిన భక్తులు గ్రామదేవత మహిశాసురమర్థిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర�
Karnataka : కేంద్ర బడ్జెట్లో కర్నాటకకు మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడంపై రాష్ట్ర మంత్రి ఈశ్వర్ ఖండ్రే స్పందించారు.
Suraj Revanna | లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ సెక్యులర్ (JDS) నేత సూరజ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.