ప్రైవేట్ రంగంలో స్థానికులకు సింహ భాగం ఉద్యోగాలు కల్పించాలన్న కర్ణాటక కాంగ్రెస్ సర్కారు స్థానిక కోటా బిల్లుపై ఫోన్పే సీఈవో సమీర్ నిగమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల (Jurala) ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 1500 క్యూసెక్కుల వరద వస్తుండ
ఐటీ, ఐటీఈఎస్, పరిశ్రమలు, కర్మాగారాలు ఇలా అన్ని రకాల ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం తీవ్ర కలకలం రేపుతున్నది.
Tungabhadra Dam | అయిజ : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు వరద చేరీతున్నది. బుధవారం డ్యాంలోకి 63,320 క్
కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. వేతన పెంపు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.
Stalin : కావేరీ నదీ జలాల వివాదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కర్నాటకతో కావేరీ నదీ జలాల వివాదంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ పలు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులను లక్షల రూపాయల మేర మోసగించిన అరగొండ అలియాస్ అరవింద అరగొండ ప్రకాశంను కర్ణాటకలోని బెళగావి సిటీ పోలీసులు అరెస్టు చేశారు.
DK Shivkumar | కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సుప్రీంకోర్టులో సోమవారం ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనపై సీబీఐ దాఖలు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ శివకుమార్ దాఖలు చేసిన పిటి
Cauvery Water Dispute | తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి ముదురుతున్నది. కావేరీ జలాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో కర్ణాటక అవలంభిస్తున్న వైఖరిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు.
ఏదైనా ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పందంటూ కాంగ్రెస్ పాలిత