వాల్మీకి స్కాంలో సిట్, సీఐడీ, ఈడీ హైదరాబాద్లో దాడులు నిర్వహించినా.. ఆ సమాచారం మీడియాలో రాకుండా అడ్డుకున్నదెవరు? రేవంత్రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నేతలు కొంతమంది మీడియాను మేనేజ్ చేసినా.. మరో నాలుగైదు రో
కర్ణాటక కాంగ్రెస్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతున్నారు. ముడా, వాల్మీకి స్కామ్లు ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని వాల్మీకి కార్పొరేషన్లో వెలుగు చూసిన రూ.187 కోట్ల స్కామ్ లింకులు తెలంగాణలో బయటపడటం సంచలనంగా మారింది. ఈ స్కామ్లోని మొత్తం డబ్బులో రూ.45 కోట్లు హైదరాబాద్కు తరలిరావడం, అందునా ఒ�
woman kidnapped and Raped | సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి ఒక మహిళను కిడ్నాప్ చేశాడు. డ్రగ్స్ ఇచ్చి కారులో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ మహిళను ఆమె ఇంటి వద్ద దింపేందుకు ప్రయత్నించగా కొందరు వ్యక్తులు గమనించారు. కారును
Couple found dead | భార్యాభర్తలు అనుమానాస్పదంగా మరణించారు. ఇంట్లో సీలింగ్కు వేలాడుతూ భార్య చనిపోగా, సమీపంలోని చెరువులో భర్త మృతదేహం లభించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమ�
తెలంగాణలో కాంగ్రెస్ను ఎవరు రక్షిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. కర్ణాటక వాల్మీకి స్కామ్తో రాష్ట్ర నేతలు, వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నాయని చెప్పారు. కర్ణాటక ఎ
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని ‘కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్'లో వెలుగు చూసిన రూ.187 కోట్ల విలువైన కుంభకోణం హైదరాబాద్కూ పాకింది.
Explosives in plastic bag | ఒక హోటల్ సమీపంలో పేలుడు పదార్థాలు లభించాయి. ప్లాస్టిక్ బ్యాగ్లో జిలెటిన్ స్టిక్స్ను, ఒక బాక్స్లో నాటు బాంబును గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది సంఘటనా స�
కర్ణాటకలోని ఓ మహిళ ఏడుగురిని వివాహం చేసుకుని, వారందరిపైనా వేధింపుల కేసు పెట్టి, మనోవర్తి పొందుతున్నారు. ఏడో భర్తపై పెట్టిన గృహ హింస కేసు విచారణకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నది.
woman seeks Rs 6 lakh from husband | ఒక మహిళ తన భర్త నుంచి నెలకు రూ.6 లక్షలకుపైగా భరణం డిమాండ్ చేసింది. దీంతో న్యాయమూర్తి ఆ మహిళపై మండిపడ్డారు. కుటుంబ బాధ్యతలు లేని ఒంటరి మహిళకు అంత ఖర్చులు అవసరమా అని ప్రశ్నించారు. ఖర్చుల కోసం ఆమ
కర్ణాటకలో కుర్చీలాట మొదలైంది. సీఎం సిద్ధరామయ్య మెడకు ముడా స్కామ్ చుట్టుకుంటున్నది. ఇదే అదనుగా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పావులు కదపడం మొదలుపెట్టారు. 20 మంది �
DK Shivakumar | ముడా స్కామ్ ఆరోపణలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి స్పందించారు. సిద్ధరామయ్య అమాయకుడని.. ఈ అంశంలో బీజేపీ రాజకీయ డ్రామాకు తెరలేపిందని వ్యాఖ్యానించారు.
Bangladesh like fate | కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై దర్యాప్తునకు ఆదేశించిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ను కాంగ్రెస్ పార్టీ నేత తీవ్రంగా హెచ్చరించారు. దర్యాప్తును వెనక్కి తీసుకోకపోతే బంగ్లాదేశ్లో మాదిరిగా గవర్న