Nandini Ghee | తిరుపతిలోని శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారికి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు పరీక్షలో నిర్ధారణ అయ్యిందన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో కర్ణాట�
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఏక్షణమైనా కూలొచ్చని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వం ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదని ఆయన అన్నారు.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం కేసు నమోదైంది. ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశారంటూ 40 ఏండ్ల మహిళ ఒకరు కగ్గలిపుర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Arjun Tendulkar: అర్జున్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. కేఎస్సీఏ టోర్నీలో బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. గోవా తరపున ఆడుతున్న అతను.. కర్నాటకతో జరిగిన మ్యాచ్లో 9 వికెట్లు తీసుకున్నాడు.
CM's Security Lapse | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పర్యటనలో భారీ భద్రతా లోపం వెలుగు చూసింది. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై కూర్చున్న సీఎం సిద్ధరామయ్య వైపు ఓ యువకుడు దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన భద�
KTR | కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. లీటర్ పాలపై రూ. 5 పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించా�
కర్ణాటకలో పాల ధరను పెంచేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నది. లీటర్ పాలపై రూ.5 ధర పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. శుక్రవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయాన్ని పరోక్షంగా ప్రకటించారు.
పోక్సో కింద కేసు పెట్టారన్న కక్షతో ఓ గ్రామంలోని అగ్ర వర్ణాల వారు..అక్కడి దళితులందరిపైనా సామాజిక బహిష్కరణ విధించారు. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా హునాసాగి తాలూకాలోని ఓ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఓ కాంట్రాక్టర్ను కులం పేరుతో దూషించి, చంపేస్తానని హెచ్చరించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. రాజరాజేశ్వరి నగర్ ఎమ్మెల్యే మునిరత్న తనను దూషించారని, బెదిరించారని కాంట్రాక్టర్ చె�
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లు గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. తమ ఎరియర్స్ చెల్లింపులతో పాటు, ఇతర డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 27 నుంచి ఆందోళనకు దిగుతామని ఆరు యూనియన్లతో కూడిన జ�
మంగళూరు(కర్నాటక) వేదికగా జరుగుతున్న 77వ జాతీయ సీనియర్ అక్వాటిక్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన వేర్వేరు వి�
కర్ణాటకలోని మాండ్యలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. గణపతి ఊరేగింపు (Ganpati Procession) సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించడం వంటి ఘటనలతో పరిస్థితి అదుపు తప్పి�