హాకీ స్టిక్ పట్టుకొని గోల్స్ కొట్టింది. టాటూ ఆర్టిస్టుగా తనదైన ముద్రవేసింది. చిత్రకారిణిగా తనలోని సృజనాత్మకతకు ప్రాణం పోసింది. ఆపై నటిగా బుల్లితెరపై అద్భుతాలు చేస్తున్నది కన్నడ కస్తూరి పూజా దుర్గన్న
Building collapse | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru) లో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా భవనం పేకలా మేడలా పక్కకు
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మరో ల్యాండ్ స్కామ్ వెలుగుచూసింది. పార్టీ అగ్రనేతలు సీఎం సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే ఇప్పటికే భూ వివాదాల్లో చిక్కుకోగా, తాజాగా మంత్రి బోస్రాజ్పైనా భూకబ్జా ఆరోపణలు వెల
తాను 2028 లోపు మళ్లీ కర్ణాటక సీఎం అవుతానని కేంద్ర మంత్రి కుమార స్వామి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి కారణంగా ప్రస్తుత ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు.
ఐదు గ్యారెంటీల పేరిట అరచేతిలో స్వర్గాన్ని చూపించి కర్ణాటకలో కిందటేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చుక్కలు చూయిస్తున్నది. ఇప్పుడు ఏకంగా గ్యారెంటీలను అందుకొంటున్న లబ్ధిదారుల ఏరివేత�
Srisailam | ఏపీలోని నంద్యాల జిల్లాలో శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో అధికారులు ప్రాజెక్టులోని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ డబ్బు పంపిణీ వ్యవహారం బట్టబయలైంది. డబ్బు ఎలా పంచాలో పార్టీ కార్యకర్తలకు అర్సికేరె ఎమ్మెల్యే కేఎం శివలింగగౌడ సూచిస్తున్నట్టుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వ�
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కార్యాలయంతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వత�
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ముడా చైర్మన్ క
జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య కేసులో బెయిల్పై విడుదలైన నిందితులిద్దరికీ హిందూ అనుకూల సంస్థలు ఘన స్వాగతం పలికాయి. ఈ కేసులో నిందితులైన వాఘ్మోర్, మనోహర్ యాదవ్ జైలులో ఆరేండ్లు గడిపారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో వెలుగు చూసిన రూ. 187 కోట్ల విలువైన ‘వాల్మీకి’ కుంభకోణంలో హైదరాబాద్లోని ఫస్ట్ ఫైనాన్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ ఇటకారి కీలక పాత్ర పోషించినట్టు ప్రత్యేక దర్యాప
పుదుచ్చేరి, తమిళనాడు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన దంచికొడుతున్నది. దీంతో తమిళనాడు డెల్టా ప్రాంతంలో 8 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జ�
రెండు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో తీర్పులు విభిన్నంగా వచ్చినట్టు కనిపిస్తున్నప్పటికీ వాస్తవం మాత్రం ఒకటే! కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోగా, బీజేపీ పరిస్థితి మెరుగుపడింది. హర్యానాలో దక్కుతుందనుకు�