కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రజలపై మరో బాదుడుకు సిద్ధపడుతున్నది. పశ్చిమ కనుమ నదీ జలాలను వినియోగించే నగరవాసుల నీటి బిల్లులపై త్వరలో హరిత సుంకం(సెస్)ను విధించనుంది. విశ్వసనీయ సమాచారం మేర�
Green Cess | ప్రజలపై భారం మోపేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నది. నీటి బిల్లులపై గ్రీన్ సెస్ విధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అటవీశాఖ మంత్రి ఆ శాఖ అదనపు �
Ambedkar అంబేద్కర్పై కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అజీమ్ పీర్ ఖాద్రీ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. నెల 13న షిగ్గాన్ ఉప ఎన్నిక సందర్భంగా మంగళవారం మాదిగ వర్గం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్�
KGF Star Yash | కేజీఎఫ్ ఫేమ్, పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ వివాదాల్లో చిక్కుకున్నది. ప్రస్తుతం మూవీ షూటింగ్ జరుపుకుం
కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామిపై కర్ణాటక మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆయన రంగును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన శనివారం ఉదయం కర్ణాటకలోని గుల్బర్గ జిల్లా కమలాపురం వద్ద చోటుచేసుకుంది. తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన భార్గవ్కృష్ణ(55) హైదరాబాద్లోని యూసుఫ్గూడలో నివాసముంటున�
Building collapses | కర్ణాటక ( Karnataka) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోలార్ జిల్లాలో ఓ నివాస భవనం ఒక్కసారిగా కుప్పకూలింది (Building collapses).
చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై అధ్యయనానికి హైడ్రా బృందం బెంగళూరులో పర్యటిస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా యలహంకలోని కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మేనేజ�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా భూముల కుంభకోణంపై విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో కీలక పరిణామం జరిగింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) సభ్యులు గురువారం సమావేశమై, 50:50 స్కీమ్లో కేటాయించ