మేము అధికారంలోకి వస్తే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు అన్నీ భర్తీ చేస్తాం’ అంటూ గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. యువతను ఆకర్షించి ఓట్లు వేయించుకుంది. ఇప్పుడు కాం
కర్ణాటకలోని బీదర్లో కాంట్రాక్టర్ సచిన్ పాంచాల్ (26) గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన సూసైడ్ నోట్లో మాజీ కౌన్సిలర్ రాజు కాపనూర్, మరో ఏడుగురు తన ఆత్మ�
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాలో లక్షల సంఖ్యలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తే.. కలప మాఫియా మాత్రం అటవీ ప్రాంతాన్ని నాశనం చేసే పనిలో పడి�
Incorrect Indian Map: బెళగావిలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమావేశాల కోసం వెలసిన పోస్టర్లపై వివాదం రాజుకున్నది. ఆ పోస్టర్లలో భారత దేశ మ్యాప్ను తప్పుగా చిత్రీకరించినట్లు బీజేపీ ఆరోపించింది. కశ్మీర్�
Man Tossed In Air | రిపేర్ చేసిన స్కూల్ బస్సు టైరులోకి గాలి నింపుతుండగా అది పేలింది. దీంతో అక్కడున్న మెకానిక్ గాలిలోకి ఎగిరిపడ్డాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య�
అలవి కాని గ్యారెంటీలు, హామీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చడానికి రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నది. తమ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ బాటలో నడుస్తూ
Road accident | కంటెయినర్ ట్రక్కు కారుపై జారిపడి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని నీలమంగళ పట్టణ సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మరణించిన ఆరుగురిలో ఇద్దరు చిన్నారులున్నారు.
RBI | అధికారమే లక్ష్యంగా ఎన్నికల్లో గ్యారెంటీలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్ ఉచిత హామీలతో రాష్ర్టాలు దివాలా దిశగా పయనిస్తున్నాయి. ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదిక ద్వారా తూర్
Fight Over Naming Baby | పుట్టిన బిడ్డకు పేరు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య ప్రతిపాదించిన పేరు నచ్చని భర్త, బిడ్డ నామకరణ కార్యక్రమానికి వెళ్లలేదు. వారిద్దరి మధ్య విభేదాలు ముదరడంతో విడాకుల కోసం కోర్టును
BJP leader CT Ravi | కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ను దుర్భాషలాడి అరెస్టైన బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవికి కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన పట్ల పోలీసుల ప్రవర్తనను కోర్టు తప్పుపట్టింది.
ప్రజలపై మరో బాదుడుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే పలు భారాలు మోపి ప్రజలను ఇబ్బంది పెడుతున్న సిద్ధరామయ్య సర్కార్ తాజాగా, మోటార్ వాహనాల రిజిస్ట్రేషన్పై అదనపు సెస్ను విధించ�
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం రాష్ట్రంలోని నాలుగు ఆర్టీసీలను దివాలా తీయిస్తున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించిన ఆర్టీసీలకు చెల్లించాల్సిన డబ్బులను సిద్ధరామయ్య
కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది. ఆయనతోపాటు ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ, మరో ఏడుగురు నిందితులు కూడా బెయిలును పొందారు.
కర్ణాటకలో తమకు రిజర్వేషన్ కోటాను పెంచాలని కోరుతూ లింగాయత్ పంచమశాలి శాఖ మఠాధిపతి బసవజయ మృత్యుంజయ స్వామీజీ సారథ్యంలో నిరసనకారులు చేపట్టిన ఆందోళన మంగళవారం బెళగావిలో హింసాత్మకంగా మారింది.