ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరడానికి వెళ్తున్న ఓ యువ ఐపీఎస్ అధికారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. కర్ణాటక హసన్ జిల్లాలో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీస్ వాహనం టైర్ పగిలి డ్రైవర్�
గ్యారెంటీల మాయాజాలంతో వరుసగా హిమాచల్ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రకటించిన గ్యారెంటీలు వికటించి హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్ల�
గ్యారెంటీల పేరుతో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పాత పథకాలకు కోత పెడుతున్నది. గ్యారెంటీలకు నిధుల సమీకరణ కోసం ఇప్పటికే వివిధ రకాల చార్జీలు పెంచుతూ వస్తున్న సిద
ఇటీవల జరిగిన ఎన్నికలే ప్రధాన ఎజెండాగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గైర్హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన సమావేశాలకు తొల
కర్ణాటకలో ఓ ఉపాధ్యాయురాలిపై(38)పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కాంగ్రెస్ నేత డాక్టర్ బీ గురప్ప నాయుడిపై కేసు నమోదైంది. బాధితురాలు త్యాగరాజ నగర్లో టీచర్గా పని చేస్తున్నారు.
CM As University Chancellor | కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. యూనివర్శిటీ ఛాన్సలర్గా గవర్నర్ బదులు సీఎంను నియమించింది. దీనికి సంబంధించిన బిల్లును ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి
Baby Flushed in Toilet | అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రి టాయిలెట్లోని కమోడ్లో పడేసి ఫ్లష్ చేశారు. నీరు బ్లాక్ కావడంతో క్లీనింగ్ సిబ్బంది పరిశీలించారు. పైపుల్లో అడ్డుపడిన శిశువు మృతదేహాన్ని గుర్తించి షాక్ అయ్�
చెప్పిన అబద్ధం చెప్పకుండా కొత్త అబద్ధాలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడం, అది విఫలమైతే మాట మార్చడం కాంగ్రెస్ నేతలకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పరిపాటిగా మారింది. కర్ణాటక, తెలంగాణలో గ్యారెం�
కర్ణాటకలోని (Karnataka) కుందాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో కూడిన కారు.. జాతీయ రహదారిపై రివర్స్ తీసుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన లారీ దానిని వెనుక నుంచి ఢీకొట్టింది.
Congress leader's son crushes biker | కాంగ్రెస్ నేత కుమారుడు కారును వేగంగా నడిపాడు. ఒక బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ బైకర్ చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కాంగ్రెస్ నేత కుమా�