కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ కుమ్ములాటలు ముదిరాయి. న్యూ ఇయర్ వేడుకల పేరుతో కాంగ్రెస్ నేతలు విందు రాజకీయాలకు తెరలేపారు. ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్కు చెక్ పెట్టే దిశగా ముఖ్యమంత్ర�
భూవివాదంలో ఫిర్యా దు చేయడానికి వచ్చిన మహిళపై కర్ణాటకలో ఓ డీఎస్పీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. డీఎస్పీ కార్యాలయంలోనే జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి విడుదల కొనసాగుతుండడంతో ఇన్ ఫ్లో ఆనకట్టకు చేరుతున్నది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని శ్రీనివాసపుర గ్రామంలో ఓ దళిత కుటుంబంపై గ్రామ పెద్దలు సాంఘిక బహిష్కరణకు ఆదేశించారు.
Police Officer Molests Woman | భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు ఒక మహిళ డీఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. అయితే ఆ అధికారి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. టాయిలెట్ వద్దకు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. ఈ వీడియో క్లిప్ సో
Wife Kills Husband, Cuts Body | తాగుబోతు భర్త తీరు పట్ల భార్య విసిగిపోయింది. పదే పదే డబ్బులు డిమాండ్ చేసిన అతడు స్థలం అమ్మి బైక్ కొనాలని అడిగాడు. దీంతో రగిలిపోయిన భార్య అతడ్ని హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు ముక్క�
కర్ణాటక ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో భారం మోపింది. ఆర్టీసీ బస్సు చార్జీలను 15 శాతం పెంచుతూ సిద్ధరామయ్య సర్కారు గురువారం నిర్ణయం తీసుకుంది. శక్తి పథకం పేరుతో అమలు చేస్తున్న ఉచిత బస్సు భారాన్ని తగ్గించ�
Man blows with gelatin stick | ప్రేమించిన యువతితో పెళ్లికి ఆమె కుటుంబం నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రేమికుడు ఆమె ఇంటి ముందు జిలెటిన్ స్టిక్తో పేల్చుకున్నాడు. పేలుడు తీవ్రత వల్ల ఆ యువకుడు మరణించాడు.
మేము అధికారంలోకి వస్తే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు అన్నీ భర్తీ చేస్తాం’ అంటూ గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. యువతను ఆకర్షించి ఓట్లు వేయించుకుంది. ఇప్పుడు కాం
కర్ణాటకలోని బీదర్లో కాంట్రాక్టర్ సచిన్ పాంచాల్ (26) గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన సూసైడ్ నోట్లో మాజీ కౌన్సిలర్ రాజు కాపనూర్, మరో ఏడుగురు తన ఆత్మ�
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాలో లక్షల సంఖ్యలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తే.. కలప మాఫియా మాత్రం అటవీ ప్రాంతాన్ని నాశనం చేసే పనిలో పడి�
Incorrect Indian Map: బెళగావిలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమావేశాల కోసం వెలసిన పోస్టర్లపై వివాదం రాజుకున్నది. ఆ పోస్టర్లలో భారత దేశ మ్యాప్ను తప్పుగా చిత్రీకరించినట్లు బీజేపీ ఆరోపించింది. కశ్మీర్�
Man Tossed In Air | రిపేర్ చేసిన స్కూల్ బస్సు టైరులోకి గాలి నింపుతుండగా అది పేలింది. దీంతో అక్కడున్న మెకానిక్ గాలిలోకి ఎగిరిపడ్డాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య�