కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామిపై కర్ణాటక మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఆయన రంగును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన శనివారం ఉదయం కర్ణాటకలోని గుల్బర్గ జిల్లా కమలాపురం వద్ద చోటుచేసుకుంది. తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన భార్గవ్కృష్ణ(55) హైదరాబాద్లోని యూసుఫ్గూడలో నివాసముంటున�
Building collapses | కర్ణాటక ( Karnataka) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోలార్ జిల్లాలో ఓ నివాస భవనం ఒక్కసారిగా కుప్పకూలింది (Building collapses).
చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై అధ్యయనానికి హైడ్రా బృందం బెంగళూరులో పర్యటిస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా యలహంకలోని కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మేనేజ�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా భూముల కుంభకోణంపై విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో కీలక పరిణామం జరిగింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) సభ్యులు గురువారం సమావేశమై, 50:50 స్కీమ్లో కేటాయించ
వరుస అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తాజాగా మద్యం వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఆర్బీ తిమ్మాపుర్ కొన్ని వందల కోట్ల అవినీ�
తన సీనియర్లు, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు హెబ్బాల్కర్ ప్రైవేట్ సెక్రటరీ తనకు చేసిన అన్యాయమే తన చావుకు కారణమని కర్ణాటకలో ఓ ప్రభుత్వ ఉద్యోగి తన సూసైడ్ నోట్లో పేర్కొన్న�
కర్ణాటకలోని బెళగావిలో ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మోఘల్ పాలకుడు ఔరంగజేబు (Aurangzeb) జయంతి సందర్భంగా గుర్తు తెలియని వక్తులు బెళగావిలోని షాహూ నగర్లో ఓ బ్యానర్ను ఏర్పాటు చేశారు.
Muda Scam | ముడా స్కామ్లో లోకాయుక్త ఎదుట హాజరవుతానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు ఇటీవల లోకాయుక్త విచారణకు రావాలని సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. హుబ్లీ ధా