కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసుపై ఈడీ కీలక ప్రకటన చేసింది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మరోసారి కుర్చీలాటకు తెరలేచింది. అక్కడ నాయకత్వ మార్పు చోటుచేసుకునే అవకాశం ఉందని, అయితే ఇది వెంటనే కాకుండా కొద్ది నెలల సమయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. �
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వ క్రమేపీ పెరుగుతున్నది. ఆర్డీఎస్ ఇండెంట్తోపాటు కేసీ కెనాల్ ఇండెంట్ 2.50 టీఎంసీల నీటిని మంగళవారం టీబీ డ్యాం నుంచి తుంగభద్ర నదిలోకి విడుదల చేయడంతో ఆర్డీఎస్ ఆన�
కర్ణాటక కాంగ్రెస్లో అంతర్గత పోరు జరుగుతున్నట్లు జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో తనను తాను రక్షించుకునేందుకు హోమం నిర్వహించానని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు.
Teacher Elops With Girl | ట్యూషన్ కోసం వచ్చే మైనర్ బాలికతో టీచర్ సన్నిహితం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెతో కలిసి పారిపోయాడు. అయితే పెళ్లై, పిల్లున్న ఆ టీచర్ను నెలన్నర తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు.
Sunil Kumar | లొంగిపోయిన నక్సల్స్కు సన్మానం చేయడంతోపాటు పునరావాసం ప్యాకేజీ ఇస్తామన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మండిపడ్డారు. వారితో ఆయనకు సంబంధాలున్నాయా? అని ప్రశ్నించారు.
విశ్వ మహమ్మారిగా మారిన కరోనా సృష్టించిన బీభత్సం ఇంతా అంతా కాదు. 70 కోట్ల పైచిలుకు మంది వైరస్ బారిన పడితే అందులో ఏడు లక్షల మంది కన్నా ఎక్కువే ప్రాణాలు విడిచారు. సకల వ్యవస్థలు స్తంభించిపోయాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు తీరుతో విసిగిపోయిన ఓ చిన్న స్థాయి కాంట్రాక్టర్ దీనస్థితిలో గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్కు లేఖ రాశారు. అప్పు చేసి చేపట్టిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, తన