Ranya Rao | సుమారు 14 కోట్ల రూపాయల బంగారాన్ని దుబాయి నుంచి స్మగ్లింగ్ చేస్తూ చిక్కిన కన్నడ నటి రన్యారావు ఉదంతంలో ఒక ప్రముఖ రాజకీయ నేత హస్తం ఉందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ధరాఘాతానికి సామాన్యులే కాదు వ్యాపార వర్గాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వ్యాపార వర్గాలను కూడా సిద్ధరామయ్య ప్రభుత్వం విభజించి తమ వారికి రాయితీలు, ప్రయ
జూరాల ప్రాజెక్టు కింద పంటల సాగు చేసిన రైతులకు సాగునీటిపై సందిగ్ధం నెలకొన్నది. పంటలు చేతికి రావాలంటే ఇంకా 1.2 టీఎంసీల నీరు అవసరం ఉన్నది. ప్రస్తుతం పంటలకు సరిపడే నీరు ప్రాజెక్టులో లేదు. కర్ణాటక కరుణిస్తే తప్�
Man Kills Woman | ఒక యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన ప్రియుడు కత్తితో గొంతు కోసి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత అదే కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కర్ణాటకలో నాయకత్వం మార్పుపై జోరుగా ఊహాగానాలు సాగుతున్న తరుణంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం నాడిక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలుసుకున్నారు.
ముడా, వాల్మీకి కుంభకోణాలతో సర్వత్రా విమర్శలు మూటగట్టుకొన్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో వివాదంలో చిక్కుకొన్నది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక నివాసం కావేరి భవనానికి అదనపు హంగులు జోడించ�
గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) ప్రస్తుతం తెలుగు రాష్ర్టాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో గుబులు పుట్టిస్తున్న వ్యాధి. లక్ష మందిలో నలుగురు ఐదుగురికి వచ్చే అవకాశం ఉన్న అరుదైన వ్యాధి జీబ�
ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రతి సాగునీటి ప్రాజెక్టు తెలంగాణకు జరిగిన ద్రోహానికి సాక్ష్యమే! తాజాగా ఇవుడు వార్తల్లోకెక్కిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకం దానికి మినహాయింపు కాదు. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర ప్�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, ఇతరుల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న ముడా కుంభకోణంపై లోకాయుక్త దర్యాప్తు నివేదిక కీలక వివరాలను వెల్లడించింది.
అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన ఆస్తులను బాధితులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభమైంది.
bandage inside woman's abdomen | ఒక ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. మహిళకు సిజేరియన్ డెలివరీ చేసిన వైద్యులు ఆమె కడుపులో బ్యాండేజ్ వదిలేశారు. దీంతో ఆమె అనారోగ్యంతో బాధపడింది. ఈ నేపథ్యంలో స్కానింగ్ చే