Karimnagar | గ్రామాలు, పట్టణాల్లో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ పనులు ప్రారంభిస్తున్నామంటూ, ప్రభుత్వ పెద్దలు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ నిధుల విదిలింపులో మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్త
Padi Kaushik Reddy | నా ప్రాణం పోయినా కేసీఆర్,(BRS) బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ.. తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రె�
నిరుద్యోగ యువకులకు హైదరాబాద్లోని క్వాస్ క్రాప్ లిమిటెడ్లో ఉద్యోగాల కోసం ఈ నెల 13న గురువారం కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతి రావు ఒక ప
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏళ్ళ తరబడి విధులు నిర్వర్తిస్తున్న దినసరి కూలీలను (Daily Wage workers) కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తున్నది. నెలంతా కష్టపడితే ఇచ్చేది ఆవగింజంతే అన్నట్లుగా ఉంటే, ఆ మొత్తం కూడా అందజేయకుండా
కరీంనగర్లోని పోచమ్మవాడలో నివాసం ఉంటున్న బాలసాని రాము (41) అనే కర్రీ పాయింట్ నిర్వాహకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వన్ టౌన్ సీఐ బిల్ల కోటేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని లక్ష్మీనగర్కు చెంది
నగర పాలక సంస్థలో కలిస్తే సమస్యలు తీరుతాయని, సౌకర్యాలు, సదుపాయాలు మెరుగుపడుతాయని అనుకున్నారు. అయితే గతంలో కంటే కొత్తగా వచ్చిన మార్పు ఏమీ లేకపోగా కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. సదుపాయాలు మెరుగుపడకపోగా కనీసం
Karimnagar | బాజా భజంత్రీలు.. మేలా తాళాలు ఒకవైపు.. పెద్ద ఎత్తున అతిథులు.. వేద పండితుల మంత్రోచ్ఛారణాలు మరోవైపు.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సాయం అందించిన సందర్భం అది.