మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యక్షగాన కళాకారుడు కర్రే నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకొని పలువురు దాతలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు.
కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. రాజ్యాంగానికి, చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాలని, రాజకీయ నాయకుల మెప్పు కోసం వారు చెప్పినట్టుగా విధులు నిర్వహిస్త�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని చిగురుమామిడి ఎస్సై దాస సుధాకర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మండలంలోని
రాష్ట్రంలోని పారిశ్రామిక వాడల్లో భూముల ధరలు గరిష్ఠంగా 12 శాతం పెంచారు. వచ్చే ఏడాది మార్చి వరకు పెరిగిన రేట్లు అమల్లో ఉంటాయని టీజీఐఐసీ జూరీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Railway | గోదావరిఖని : సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డీఆర్ యుసిసి ( రైల్వే బోర్డు మెంబర్) గా ఎన్నికైన అనుమాస శ్రీనివాస్ (జీన్స్) ను సింగరేణి ఆపరేటర్లు, కార్మిక సంఘం నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు.
Veenavanka | వీణవంక, ఏప్రిల్ 14 : మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో సోమవారం ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Gangadhara | గంగాధర, ఏప్రిల్ 14 : అంబేద్కర్ ఆలోచన విధానంతోనే బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని బూరుగుపల్లి, మధురానగర్ గ్రామాల్లో సోమవారం నిర్వహించిన
Gangadhara | గంగాధర, ఏప్రిల్ 14 : భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిలిచారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొనియాడారు. గంగాధర మండలం మధురానగర్ లో సోమవారం నిర్వహించిన జయంతి �
Gangadhara | గంగాధర మండలం నర్సింహులపల్లిలో సోమవారం నిర్వహించిన శ్రీ లక్ష్మినర్సింహాస్వామి, శ్రీసీతరామస్వామి, శ్రీవెంకటేశ్వరస్వామి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
serp | చిగురుమామిడి, ఏప్రిల్ 14: తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (టీ సేర్ఫ్) ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు.
Drinking water | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 14 : జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడి పోతున్నాయి. బోర్లు, బావులు నీటి జాడ లేక వట్టిపోతున్నాయి. మార్చి నెలాఖరు వరకు 8.10 మీటర్ల కిందికి వెళ్లాయి.
ప్రభు త్వ నిషేధిత గంజాయితో యు వత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొందరు మత్తు లో మరణిస్తుండే మరికొందరు అధిక సంపాదన ఆశతో సరఫరా చేస్తూ పట్టుబడి జైలుపాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.