KARIMNAGAR | చిగురుమామిడి, ఏప్రిల్ 17: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ పండుగకు మహిళలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు �
PEDDAPALLY BUS ACCIDENT |పెద్దపల్లి జిల్లా రాజీవ్ రహదారిపై వస్తున్న బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దపల్లి మండలం అందుగులపల్లి, అప్పన్నపేట గ్రామాల మధ్య చోటుచేసుకుం�
MANTHANI | మంథని, ఏప్రిల్ 17: రామగుండం తహసీల్దార్ గా పనిచేస్తూ ఇటీవల బదిలీ పై వచ్చి మంథని తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన కుమారస్వామిని మీ సేవ నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షుడు అట్టెం రాజు ఆధ్వర్యంలో నిర్వాహ�
Mla Padi koushik Reddy | రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. స్థానిక పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆ�
Aidwa | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 17 : మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉదృతం చేస్తామని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. మహిళా హక్కుల పరిరక్షణ సాధనే లక్ష్యంగా, అంబేద్కర్, పూలే ఆశయాల సాధన
SULTHANABAD | సుల్తానాబాద్ ఏఎస్ఐగా ఇటీవల బదిలీపై వచ్చిన పరిపాటి కరుణాకర్ ను బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నోమూరి శ్రీధర్ రావు గురువారం ఘనంగా సన్మానించారు.
Peddapally | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 17: విద్యార్థులుగా చదువుకునే దశ నుంచే ఉత్తమ లక్ష్యంతో కూడిన విద్యాభ్యాసం కొనసాగిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించడం కష్టమైన పని కాదని గాయత్రీ విద్యాసంస్థల అధినేత, కరెస్పాండెంట�
korutla | కోరుట్ల పట్టణంలోని తినుబండారుల షాపుల్లో మున్సిపల్ అధికారులు గురువారం కొరడా ఝులిపించారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి బీఎస్ లత ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో టిఫిన్ సెంటర్లు, మె
Rob works | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 17 : జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ సమీపంలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ గడువు తరుముకొస్తున్నా.. పనుల్లో మాత్రం వేగం పుంజుకోవట్లేదు. రెండేళ్లుగా సాగుతున్న ఈ
GODHAVARIKHAN | ఫర్టిలైజర్ సిటీ, ఏప్రిల్ 17: ఉలుకు పలుకు లేకుండా అపస్మారక స్థితిలో ఉన్న ఆరు రోజుల పసికందు తో మహారాష్ట్రకు చెందిన దంపతులు గోదావరిఖనిలోని ప్రభుత్వ దవాఖానాకు వచ్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Peddapally | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 17: అంగరంగ వైభవంగా నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు చెల్లించుకున్నారు.
Ramagundam | గోదావరిఖని : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడగాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో గురు
ఓ వైపు మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ సంకల్పం అని చెప్పుకునే ప్రభుత్వ పెద్దల వాగ్ధానాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా లేవు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అవకాశాన్ని మహిళలకు ఇచ్చినట్టే ఇచ్చి అధికార య