karimnagar | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఇంకా పారితోషకం అందలేదు. ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నా వారి ఖాతాల్లో జమ కావటం లేదు. సర్వే పూర్తైన వెంటనే సిబ్బంది ఖాతాల్ల�
chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 23: ప్రతీ యేటా పశువులు, ఇతర జీవాలు వందల సంఖ్యలో వివిధ రకాల వ్యాధులతో మృతి చెందుతున్నాయి. పశువుల మరణాలను అరికట్టేందుకు ప్రతి ఏటా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Panchayat Secretary | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 23: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అదృష్టమైన పంచాయతీ సెక్రెటరీ ప్రియాంక క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా కడప ప్రాంతంలో ఆచూకీ లభ్యమైనట్లు పేర్కొ�
Manthani, Sub-Registrar | పెద్దపల్లి, ఏప్రిల్ 23( నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా మంథని ఇంచార్జి సబ్ రిజిష్టార్ ముజిబర్ రెహ్మాన్ పై మంథని పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.
siricilla | గ్రామ పంచాయతీ సెక్రెటరీలపై మీ ప్రతాపమా..? ఇందిరమ్మ ప్రజా పాలనలో రాజన్నసిరిసిల్ల మహిళలపై జరిగిన అన్యాయం ఈ సంఘటన అని బి అర్ ఏస్ సీనియర్ నేత, జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు కాంగ్రెస్ నేతల
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారని విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో�
కరీంనగర్ కోటా ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డీ అంజిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నెలకొల్పిన ‘టీ హబ్' తరచూ సుస్తికి గురవుతున్నది. నిరుపేద రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, వారిపై ఆర్థిక భారం పడకుండా చూడాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ రోగ ని�
Karimnagar | తను కోల్పోతున్న వ్యవసాయ బావికి పరిహారం ఇవ్వకుండా బావిని పూడ్చవద్దన్నందుకు డీబీఎల్ కంపెనీకి చెందిన సిబ్బంది రైతుపై దౌర్జన్యానికి దిగారు. పనులకు అడ్డుపడుతున్నాడని రైతును నానా బూతులు తిప్పి దాడి చే�
Rajiv Yuva Vikasam | నిరుద్యోగ యువతకు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిశగా చర్యలు చేపడుతూ అర్హులైన వారందరికీ అవకాశాలు లభించేలా చూడాలని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివ�
Field assistant |కరీంనగర్ కలెక్టరేట్ ఏప్రిల్ 21: ఉపాధి హామీ క్షేత్రసహాయకుల విషయంలో ఏరుదాటినంక తెప్ప తగలేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Mla Sanjay | కోరుట్ల, ఏప్రిల్ 21: ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు.
Bar Association | తిమ్మాపూర్,ఏప్రిల్21: కరీంనగర్ బారాసోసియేషన్ ఎన్నికలు ఇటీవల జరగగా.. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది తుమ్మ ప్రభాకర్ లైబ్రరీ సెక్రెటరీగా ఘనవిజయం సాధించారు.
Timmapoor | తిమ్మాపూర్,ఏప్రిల్21: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన కళ్లెం పవన్ కొద్ది రోజుల కింద ప్రమాదం జరిగి చికిత్స పొందుతూ ఇటివల మృతి చెందాడు.