గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ లింగారెడ్డి అన్నారు. మండలంలోని చిన్న ముల్కనూరు గ్రామంలో �
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదలు జిల్లాలోని పలు ప్రధాన రహదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అనేకచోట్ల రహదారులు ద్వంసం కాగా, కాజ్వేలు, కల్వర్టులు కూడా దెబ్బతిన్నాయి.
..ఈ చిత్రంలో కుప్పలుగా కనిపిస్తున్న సంచులు చూసి ఇదేదో పెద్ద గోదాం అనుకుంటే పొరపాటు పడ్డట్టే! కరీంనగర్ మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన కర్రె గంగారాం తాను ఊరూరా కొనుగోలు చేసి, పోగు చేసే రేషన్ బియ్యం కో
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజుల్లో రుతుపవనాలు భారతదేశం నుంచి పూర్తిగా ఉపసంహరించేందుకు అనుకూల వాతావరణం ఉన్నదని అధికారులు చె
పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 200 మందితో నామినేషన్లు వేస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) కరీంనగర్ జిల్లా శాఖ హెచ్చరించింది.
కరీంనగర్లోని వీ కన్వెన్షన్లో రెండు రోజులపాటు నిర్వహించిన ఫిజీషియన్ల 9వ రాష్ట్ర స్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. కరీంనగర్లో ఈ సదస్సును రెండు సార్లు నిర్వహించడంతోపాటు సక్సెస్ చేయడంపై పలువురు వైద్యు�
వైద్య రంగంలో వస్తున్న నూతన ఒరవడులకు అనుగుణంగా సాంకేతిక, మానవీయ స్పృహతో వైద్యులు సేవలందించాలని ఫిజీషియన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్సింహులు సూచించారు. క
వైద్య రంగంలో వస్తున్న నూతన ఒరవడులకు అనుగుణంగా సాంకేతిక, మానవీయ స్పృహతో వైద్య సేవలందించాలని ఫిజీషియన్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్సింహులు సూచించారు.
Ramagundam Airport | పెద్దపల్లి ప్రజలకు శుభవార్త.. రామగుండం ఎయిర్పోర్టు కల నిజం దిశగా ముందడుగు పడింది. ఈ ఎయిర్పోర్టు కోసం రూ.40.53 లక్షలు మంజూరు చేసి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫ్రీ ఫీజిబిలిటీ స్టడీ ఫీజు చె�
Pochamma Thalli Utsavalu | పోతిరెడ్డి పేట పోచమ్మ తల్లి భక్తుల యొక్క మొరను ఆలకించి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా తెలంగాణలోనే పేరుగాంచినందున పట్నం నుండి పల్లె వరకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొన
రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవాల్సిన విశ్రాంత ఉద్యోగులు రణానికి దిగుతున్నారు. మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవలందించి విరమణ పొందాక బెనిఫిట్స్ ఇవ్వకుండా కాళ్లరిగేలా త�
ఫోన్ పోగొట్టుకున్న బాధితుడికి ఎల్ఎండీ పోలీసులు ఆ ఫోన్ను తిరిగి అందజేశారు పోలీసుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్ మండలంలోని జూగుండ్ల గ్రామానికి చెందిన జాల నరసయ్య ఏడాది కింద ఫోన్ పోగొట్టుకున్నాడు. కాగా దీంత�