Auction | చిగురుమామిడి, ఏప్రిల్ 25: మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కొబ్బరికాయల వేలంపాటను ఆలయ ఇన్స్పెక్టర్ పాము సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
CHIGURUMAMIDI | చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు కౌలు రైతుకు చెందిన వరి పంట దగ్ధమైంది. బాధితుడి కథనం ప్రకారం.. బొమ్మనపల్లి గ్రామానికి చెందిన సుకోషి విజ్జగిరి రాయిని చెరువు వద్ద గల తన వరి
RAMAGUNDAM CPM | కోల్ సిటీ, ఏప్రిల్ 25: జమ్మూ కాశ్మీర్ పహాల్గం లో పర్యటకులపై ఉగ్రవాదుల కాల్పులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, వారి వైఫల్యాలకు నిరసిస్తూ సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవ
Cpm veeraiah | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 25 : జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ మతతత్వ దాడిగా చిత్రీకరిస్తుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య ఆరోపించారు
Sunstroke | ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది కొట్టిందంటే చాలు అడుగు భయటపెట్టలంటే భయమేస్తోంది. గురువారం రోజంతా కూలీ పనులకు వెళ్లిన యువకుడు వడదెబ్బతో ఇంటికి వచ్చి నీరసమయ్యాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం
కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం ఏడింటి నుంచే పుడమిపై పంజా విసురుతున్నాడు. మరో నెలన్నర దాకా వదిలిపెట్టేది లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో జిల్లాలో పగటి ఉష్ణోగ్రత�
శాతవాహన యూనివర్సిటీ (Satavahana University) పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి మంటలు ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. అయితే సాయంత్రం వరకు ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు.
Peddapally | పెద్దపల్లి, ఏప్రిల్ 24( నమస్తే తెలంగాణ): కాశ్మీర్లోని పెహల్గం లో జరిగిన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన అమరుల ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో శాంతి ర్య
Siricilla SES | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 24: సెస్ సంస్థతో ఎటువంటి సంబంధం లేని కొంత మంది వ్యక్తులు ఎన్పీడీసీఎల్ లో విలీనం చేయాలని కుట్రలు చేస్తున్నారని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు.
Godavarikhani | కోల్ సిటీ , ఏప్రిల్ 24: రామగుండం నగర పాలక సంస్థ 47వ డివిజన్ కు చెందిన నిరుపేద ముస్లిం యువతి వివాహానికి వీహెచ్ఆర్ ఫౌండేషన్ చేయూతనందించింది.
Kgbgv student | సారంగాపూర్ : మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో నర్ర మానస 955 మార్కులు సాధించి రాష్ట్ర కేజీబీవీలలో సీఈసీలో మూడో స్థానంలో నిలిచారు.
Former ZP chairperson Vasantha | మహిళల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి నెరవేర్చలేదని దావా వసంత అన్నారు. జిల్లా కేంద్రంలో 45 వ వార్డులో బీడీ కార్మికులతో వసంత గురువారం ముచ్చటించారు. అక్కడున్న బీడీ కార్మికులు మాట్లాడుతూ కాం�
Korutla | పట్టణ ప్రజలు తమ ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్ పారిశుద్ధ్య వాహన సిబ్బందికి పొడి, తడి చెత్త వేరు చేసి అందించాలని మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణ శివారు మెట్పల్లి రోడ్డులోని మున్సిపల