గ్రామ ప్రజాప్రతినిధి తన ఊర్లోని ప్రతీ ఒక్క రైతు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. గ్రామాల్లో ప్రధానంగా రైతులే ఉంటారు కాబట్టి, వారికే పెద్ద పీఠ వేస్తారు రాజకీయ నాయకులు. ఓ తాజామాజీ ఉపసర్పంచి రైతులు ఎండుతున్న ప�
Cattle shed | రైతు సంక్షేమమే తమ ధ్యేయమని చెప్పుకుంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న పాలకులు, తాము ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లటంలో ఘోరంగా వైఫల్యం చెందుతున్నారనే విమర్శలు వెల్లువెత�
Municipal workers | నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిఆర్టియు ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన బాట పట్టారు.
Bandi Sanjay | బండి సంజయ్ కుమార్ ఇటీవల మాజీ సీఎం కేసీఆర్పై నిరాధర ఆరోపణలు చేసినందుకు గాను మంగళవారం నగరంలోని కరీంనగర్ ఏసీపీకి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్�
Karimnagar | గ్రామీణ ప్రాంతాలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద మంజూరైన అంతర్గత రహదారుల నిర్మాణ పనులు ఇప్పటికి ప్రారంభించలేదు. ఆర్ధిక సంవత్సరం ముగింపునకు మరో ఆరు రోజులు మాత్రమే గడువు మాత్రమే ఉండటంతో, పనులు ప్రారం
Asha workers | గ్రామాల్లో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఆశ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని తిమ్మాపూర్ మండల కేంద్రంలో రోడ్డెక్కారు.
హనుమకొండ (Hanumakonda) జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ముల్కనూరు-ఎల్కతుర్తి ప్రధాన రహదారిపై గోపాల్ పూర్ క్రాసింగ్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన లారీ ఎదురుగా వస్తు
ఎల్ఆర్ఎస్ ఫైళ్ల క్లియర్ విషయంలో కరీంనగర్ నగరపాలక సంస్థ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. గతంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు అధికారులు ప్రయత్నించినా దరఖాస్తుదారులు ఆసక్తి చ�
Ambedkar | రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను ఆవిష్కరించాలని గత 15 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
Welfare board | న్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల కోసం వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా వచ్చే నెల 27న వరంగల్లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నం. సుద్దాల హన్మంతు రాసిన ‘బండెనుక బండి కట్టి’ అనే పాటను స్ఫూర్తిగా తీసుకుని పెద్ద సంఖ్యలో తరలి రావా