KORUTLA | కోరుట్ల, మార్చి 28: పట్టణంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిని కాయకల్ప బృందం సభ్యులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వేములవాడ నుంచి నుంచి వచ్చిన కాయకల్ప బృందం సభ్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీత రాణిత�
Nursery | కలెక్టరేట్, మార్చి 28 : కంచంలో భోజనం అలాగే ఉండాలే... తినేటోళ్ల కడుపు నిండాలే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉన్నదనే విమర్శల వెల్లువ కొనసాగుతున్నది. నర్సరీల నిర్వహణకు నిధులు విడుదల చేయకుండానే, వర్షాకా
gangadhara |గంగాధర, మార్చి 28: క్రైస్తవ నాయకుడు, పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం విచారణ జరపాలని కరీంనగర్ జిల్లా ఏఐటీసీసీ అధ్యక్షులు ప్యాట యాదిప్రకాష్ డిమాండ్ చేశారు.
RAMAGUNDAM | కోల్ సిటీ, మార్చి 27: రామగుండం నగరపాలక సంస్థల్లో పలు గ్రామాల విలీనంపై అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయడంతో ఆయా గ్రామాలలో వాడి వేడి వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్లో విలీనమయ్యేందుకు ఒ
nandimedaaram | ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు.
irisilla | సిరిసిల్ల టౌన్, మార్చి 27: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, ఆంధ్ర పాలకులను తరిమిన నాయకుడు సిద్ధం వేణు పట్ల బీజేపీ నాయకులు మాట్లాడిన తీరు సరిగా లేదని, వారు మాట్లాడిన తీరు సంహించేది లేదని బీఆర్�
Government teacher suspended | కోరుట్ల, మార్చి 27:పట్టణంలోని ప్రకాశం వీధి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నజీమోద్దీన్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి రాము గురువారం ఉత్తర్వులు జారీ చేసి�
road accident | ఘాట్ రోడ్డు లో స్పీడ్ బ్రేకర్ ఉండడంతో ఆటో సడన్ బ్రేక్ వేయడంతో టాప్ పై నుండి ఆటో ముందు ఇద్దరు పడిపోయారు. కాగా అదే ఆటో సాయి కృష్ణ పైనుండి వెళ్లడంతో సాయి కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.
health camp | కోల్ సిటీ, మార్చి 27: రామగుండం నగరపాలక సంస్థ 25 వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని ప్రగతి నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
area hospital korutla | కోరుట్ల, మార్చి 27: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రతినిధులు డాక్టర్ రమణ, డాక్టర్ శ్రీనివాస్ గురువారం కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి�
Bar Association | మంథని: మంథని బార్ అసోసియేషన్ కు గురువారం ఎన్నికల నిర్వహించారు. కాగా, అధ్యక్షునిగా కేవీఎల్ఎన్ హరిబాబు, ఉపాధ్యక్షుడిగా కేతిరెడ్డి రఘోత్తంరెడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పాపయ్య పేర్కొ�
sand mafia | జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మట్టిదందాపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల
kalvasrirampoor | కాల్వశ్రీరాంపూర్, మార్చి 27 : అనారోగ్యంతో మండలంలోని ఇద్దులాపూర్ గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్న యాలాల సురేష్ (35) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మార్చిలోనే ఎండలు మండుతుండగా, పాతాలగంగ శరవేగంగా భూగర్భానికి పరుగులు తీస్తుంది. ప్రజలు తాగునీటికి సైతం తిప్పలు పడుతుండగా, కరీంనగర్ (Karimnagar) జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రస్థాయికి చేరింది. వాణిజ్యపరమైన అవసరాల ప�