చిగురుమామిడి, మే 4: తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం హరితహారంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల నిర్వహణ ప్రస్తుతం లోప భూయిష్టంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కరువు, సిబ్బందిలో అల
చిగురుమామిడి, మే 4: మండలంలోని రేకొండ గ్రామంలో అప్పాల ఐలయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి గ్రామానికి చెందిన మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం రూ.పదివేల నగదు సాయం అందజేశారు.
మంథని, మే 4: తెలంగాణకు జలభాండాగారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కుట్రలను పటాపంచలు చేసి ప్రజలకు అసలు వాస్తవాలను వివరించడానికి కాళేశ్వరం గోదావరినది ఒడ్డున సోమవారం 11 గంటలకు చర్చా కార్యక్రమం �
విద్యా, వైద్య రంగాల్లో దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఉమ్మడి కరీంనగర్ జి�
కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్లో మానవ హక్కుల �
ఎండ తీవ్రత బాగా పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బీ సత్య ప్రసాద్ సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వడదెబ్బకు గురికాకుండా తగ�
Intermediate admissions | కాల్వ శ్రీరాంపూర్ మే 3: మల్యాల మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ లో ఇంటర్ మొదటి సంవత్సర ప్రవేశాల కోసం ఈనెల 5 నుండి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అనుముల పోచయ్య తెలిపారు.
గడిచిన ఏడాది మాసంలో నగర పాలక సంస్థ లావాదేవీలకు సంబంధించి సమగ్ర వివరాలు కావాలని ఒక మాజీ కార్పొరేటర్ సమాచార హక్కు (స.హ) చట్టం ద్వారా దరఖాస్తు చేయగా, నెల రోజులుగా సమాచారం ఇవ్వకపోగా చివరకు జిరాక్స్ లకు రూ.5వేలు
మండలంలోని రాఘవాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఎన్ పీడీసీఎల్ భవన సముదాయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విద్యుత్ అధికారుల సమావేశంలో మే1నుంచి 7వరకు వారం పాటు జరిగే విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్ ను ఎన్ పీడ�
మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ఐకేపీ (సెర్ప్) ధాన్యం కొనుగోలు కేంద్రానికి 685 సర్వే భూమిని ప్రభుత్వం కేటాయింపును దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ శనివారం ఆ భూమిని పరిశీలించారు. రైతులకు ప్రయోజ�
కాల్వ శ్రీరాంపూర్ లో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సోన్నాయిటెంకం శివరామకృష్ణ, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలక�
peddapally | పెద్దపల్లి రూరల్ మే 03 : యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కోనుగోలు చేసి మద్దతు ధర లభించేలా చూసేందుకు గాను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు.
Dumping yard | డంప్ యార్డ్ హఠావో-కరీంనగర్ బచావో అనే నినాదంతో కోతిరాంపూర్, వరసిద్ధి నగర్ కాలనీ వాసులు కాలనీ నుండి స్వచ్ఛందంగా కోతి రాంపూర్ చౌరస్తా నుంచి డంప్ యార్డ్ వరకు శాశ్వతంగా పరిష్కారం కోసం మానవహరంగా బయలుదేర�