SIRICILLA | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 2: విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదువుతూ ముందుకు సాగాలని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు సూచించారు. బుధవారం తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆ�
PEDDAPALLY | పెద్దపల్లి, ఏప్రిల్2: గ్రూప్ -1 పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన మంథని మండలానికి చెందిన జక్కుల అరుణ్కుమార్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం కలెక్టరేట్లో తన చాంబర్లో అభినందించారు.
PEDDAPALLY | పెద్దపల్లి, ఏప్రిల్ 2:క్యాంటీన్కు వచ్చే కస్టమర్లకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈశ్వర ఇందిరా మహిళా శక�
CHOPPADANDI | చొప్పదండి, ఏప్రిల్ 02: చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
GODAVARIKHANI | కోల్ సిటీ , ఏప్రిల్ 2: ఉగాది పండుగ నుంచే తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దాంతో లబ్ధిదారులు ఈ నెల సన్న బియ్యం పోస్తారని గంపెడాశతో ఉన్నారు. కానీ రామగుండం మున�
JAGITYAL | జగిత్యాల, ఏప్రిల్ 02 : తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఆర్ట్స్ విభాగంలో చరిత్ర, కామర్స్, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం అనే సబ్జెక్టులను కలిపి హెచ్ సిఈసి అనే నూతన కోర్సును ప్రవేశపెట్టా�
KARIMNAGAR, ABVP | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 2 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అన్యాక్రంతం అవుతున్నాయని, విద్యార్థుల హక్కులను కాల రాసేవిధంగా జీవోలు జారీ చేశారనీ వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని బుధవారం ఏబీవీప
SIRICILLA | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 2: సిరిసిల్లలో రైతులు పండించిన ధాన్యం దళారుల పాలవుతోంది. ఇప్పటికే సాగునీరు అందక చాలా వరకు పంటలు ఎండిపోయిన విషయం తెలిసిందే.
Siricilla | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 02: తంగళ్లపల్లి మండలంలోని మాజీ ప్రజా ప్రతినిధులు బస్వాపూర్ ఆర్థిక సాయం అందజేసి మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.
Ponnam Prabhakar | జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మంగళవారం ఉదయం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
కరీంనగర్లోని రేకుర్తి-శాతవాహన యూనివర్సిటీ ప్రధాన రహదారిలో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. అంబేదర్ చౌరస్తా నుంచి శాతవాహన యూనివర్సిటీకి వెళ్లే మార్గంలో కొత్తవాడ వద్ద అదుపు తప్పి మిషన్ భగీరథ ప్రధ
నగర ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తెకుండా చూడాలని, వారంలోగా ఎల్ఎండీ ప్రాజెక్టులో 13టీఎంసీల నీరు నిల్వ చేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రాజె
PEDDAPALLY | పెద్దపల్లి, మార్చ్ 31(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాన్సాయిపేట గ్రామానికి చెందిన జక్కుల అరుణ్ కుమార్ ర్యాంకుల పరంపర కొనసాగిస్తున్నాడు. తాజాగా గ్రూప్-1లో అరుణ్ కుమార్ రాష్ట్రస్థాయిలో
CHIGURUMAMIDI | చిగురుమామిడి, మార్చి 31: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ పర్వదినాన్ని ముస్లిం సోదరులు మండలంలో ఘనంగా జరుపుకున్నారు.పలు గ్రామాల్లోని ఈద్గాలలో ఈద్ నమాజ్ ను ఆచరించారు.