శ్రీనివాస విజన్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం శుక్రవారం నిర్వహించినట్లు కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. ఈ శిబిరంలో 68మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 23 మందికి శుక్లాలో ఉన్
డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా చిగురుమామిడి మండల కేంద్రంలో జేఏసీ మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ముగింపు సభ నిర్వహించారు. చిగురుమామిడి బస్టాండ్ నుండి సమావేశ మందిరం వరకు మహిళలు పెద్ద ఎత్తు�
కోరుట్ల పట్టణంలోని పలు తినుబండారుల షాపుల్లో మున్సిపల్ అధికారులు శుక్రవారం కొరడా ఝులిపించారు. మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక వాసవి మెస్, ఆర్ఆర్, భవర్చీ బిర్యానీ రెస్టారెంట్లు, డాల్�
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) హైదరాబాదు లో మొదటి సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంనకు గాను (60) సీట్లకు చేనేత, టెక్స్ టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోసం దరఖాస్తులు స్వీకర�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మే 9, 10, 11 తేదీలలో సీఎస్ఐఐ సంఘాల ఆధ్వర్యంలో సెయింట్ మార్కు చర్చి గ్రౌండ్లో క్రైస్తవ ఉజ్జీవ మాహాసభలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పొస్ట్రేట్ చైర్మన్ సీ రాములు ఇమ్మానుయేల్, అధ�
మండలంలోని ఓగులాపూర్, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, నవాబుపేట గ్రామాలలో హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ కవ్వా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర గురువారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు పెద్
మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కొండపర్తి రాజకుమార్, ఆ�
జిల్లాలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడు అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, వారి సం
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలో రైతులు గురువారం ఆందోళన ని�
జిల్లాలో ఎక్కడ కూడా తాగు నీటికి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ వేసవి కా�
అభం శుభం తెలియని ఆ చిన్నారికి తండ్రి చనిపోయాడు అన్న విషయం తెలియక ఆ చిన్నారి చేతులతో నాన్న ముఖంపై చేయి వేసి నాన్న.. లే.. నాన్న.. అన్న మూగ సైగలు అక్కడ ఉన్న వారిని సైతం కలిసి వేసిన సంఘటన తంగళ్ళపల్లి మండలం మండేపల�
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఈ జాబితాను రూపొందించడంలో ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస�
డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా చిగురుమామిడి మండలం లో రెండవ రోజు ముదిమాణిక్యం, రామంచ, చిన్న ముల్కనూర్, కొండాపూర్ గ్రామాలలో జేఏసీ మరియు ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు బుధవారం నిర్వహించ