ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న భారత సైన్యానికి సంఘీభావం తెలియజేస్తూ తెలంగాణ నాన్గెజిటెడ్ అధికారుల సంఘం కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ సద్భావన ర్యాలీ తీశారు.
ఈనెల 14న కరీంనగర్ లోని ఫిల్మ్ భవన్ లో జరుగనున్న పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐదవ మహాసభలను విజయ వంతం చేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి పిలుపు నిచ్చారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రూట్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు.
శాతవాహన విశ్వ విద్యాలయం పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో రెండో సెమిస్టర్, ఆరో సెమిస్టర్ పరీక్షలు మే 19 నుంచి ప్రారంభమవుతాయని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సురేష్ కుమార్
రైతులు పండించి అమ్మకానికి తెచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డీ వేణు అన్నారు. పెద్దపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆకస్మికంగా స
ప్రపంచ నర్సెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ అధికారులు, టిఎన్ఓఏ ప్రతినిధులు జిల్లా ప్రభుత్వ దావాఖానాలో రక్త దాన శిబిరం నిర్వహించారు. ఇందులో 30 మంది జిల్లాలోని నర్�
ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని ఏఐయూటిసీ రాష్ట్ర నాయకులు సమ్మయ్య కోరారు జగిత్యాల లో సోమవారం సమ్మె పోస్టర్ ను నాయకులతో కలిసి సమ్మయ్య ఆవిష్కరించారు.
మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా సోమవారం వేదమంత్రాలు మధ్య వేద పండితులు నిర్వహించారు. సుందరగిరి ఆలయంలో చైర్మన్ సొల్లేటి శంకరయ్య పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించ�
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్-2025 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె లక్ష్మీ నర్సయ్య తెలి�
యాదవులందరం ఏకమైతేనే హక్కుల సాధన సాధ్యమవుతుందని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. మండలంలోని కోనాపూర్ గ్రామంలో యాదవ సంఘ భవనంలో సంఘ సభ్యులతో సమామేశాన్ని నిర్�
పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఆస్తులు/ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోనుటకు స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశ పెట్టినట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ బీ ప్రవీణ్ కుమార్ త�
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ�
పెద్దపల్లి పట్టణ శుభ్రతతో ప్రజలను భాగస్వాములు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష మున్సిపల్ అధికారులకు సూచించారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణ, తడి చ�
మండలంలోని సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆలయ ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా చోల్లేటి శంకరయ్య, పాలకవర్గ సభ్యులుగా గందె రాజయ్య, పూల లచ్చిరెడ్డి, బూర వ
కథలాపూర్ మండలంలోని దుంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ శివారులోని గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో భక్తులు టెంకాయలు కొట్టి మొక్క�