పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామ శివారులోని గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ క�
మాతృ దినోత్సవం సందర్భంగా కని పెంచిన అమ్మను గుర్తు చేసుకోవడం లేదంటే సత్కరించడం సాధారణం. కానీ రామగుండం నగర పాలక సంస్థ ఓ మాజీ ప్రజా ప్రతినిధి తనలోని మాతృ ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు.
స్నేహితురాలి వివాహానికి వచ్చి అనంతరం వెళ్లేందుకు రోడ్డు పక్కన ఉన్న మహిళ ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళితే మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం వివాహం జరగగా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆదివారం సిరిసిల్లలో పర్యటించారు. స్థానిక నెహ్రూనగర్ లోని భవాని కల్యాణ మండపంలో జరిగిన బీఆర్ఎస్ నాయకుడు మామిడాల రమణ కొడుకు మామిడాల శ్రీనాథ్- లాస్య వివాహ వ�
డ్డా బాపు పాణం బాగున్నదా.. అంటూ ఓ మహిళ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అడిగి తెలుసుకున్నది. వీర్నపల్లి మండలం శాంతినగర్ గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరైన కేటీఆర్ ను చూడగా�
‘మహేష్ నాలుగు రోజులు ధైర్యంగా ఉండూ... మనోళ్లు సౌదిలో ఉన్నరు.. నీదగ్గరు వస్తరు.. నాలుగు రోజుల్లోనే మండెపల్లికీ తీసుకువస్తా’ అని సౌదిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి దవాఖానలో అచేతనలో ఉన్న మహేష్ కు బీఆర్ఎస్ వర్కిం�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నర్సాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని విజయ్ గార్డెన్స్ లో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1983‑84 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం
పట్టణంలో నిత్యం జన సమ్మర్ధంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో శనివారం కోరుట్ల పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల కొత్త బస్టాండ్, ఆర్బీ హోటల్ పరిసరాలు, కిసాన్ షాపింగ్ మాల్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు జరిగినా, సెర్ఫ్ లో మాత్రం చేపట్టలేదు. అయితే తమకు కూడా బదిలీ అవుతుందని ఆయా విభాగాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఆశపడ్డారు. �
పెద్దపల్లి మడల ఇంచార్జి మండల పంచాయతీ అధికారిగా మండలంలొని నిట్టూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి జనగామ శరత్ బాబు విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుత ఎంపీవో ఎండీ ఫయాజ్ అలీ హాజ్ యాత్రకు వెళ్తున్న సందర్భంలో సెల�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శనివారం అకాల వర్షం కురవడంతో రైతుల వరి ధాన్యం తడిసి నష్టం వాటిల్లింది. వాన సుమారు 20 నిమిషాల పాటు ఏకధాటిగా అకస్మాత్తుగా కురిసింది. దీంతో స్థానిక మార్కెట్ యార్డులో ర
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో శనివారం ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన జిల్లా స్వర్ణకారుల కుటుంబాల కు చెందిన విద్యార్థిని విద్యార్థుల ప్రత�
గ్రామాల్లో మద్యం ఏరులైపారుతోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ దందా జోరు పెరుగుతున్నది. ప్రతీ గ్రామానికో మెడికల్ షాప్ ఉంటుందో ఉండదో కానీ, వీధికొక బెల్ట్ షాప్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని, ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించవద్దని కోరుట్ల టీజీ ఆర్టీసీ డీపో మేనేజర్ మనోహర్ అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రయాణీకుల ఆదరణపైనే