Minister Gangula | ఉత్తర తెలంగాణకు గేట్ వేగా కరీంనగర్ నిలువనున్నదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మానేరు వంతెనపై నిర్మించిన తీగల వంతెనను ఈ నెల 14న ప్రారంభించనున్నట్లు తెలిపారు.
కరీంనగర్ను గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని 14, 59వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మేయర్ యాదగిర�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ పోలీసులే టార్గెట్గా తన అస్ర్తాన్ని సంధిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు కరీంనగర్ పోలీసులపై ప్రయోగించిన ప్రివిలేజ్ అస్ర్తాన్ని ఈ సారి, కరీంనగర్, వరంగల్�
దేశంలో ఎక్కడా లేని విధంగా గొల్లకుర్మల సంక్షేమం కోసం రాష్ట్ర సర్కారు సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నది. 75శాతం సబ్సిడీపై 1.75 లక్షల విలువైన 21 గొర్రెల యూనిట్ను 43.450కే అందిస్తున్నది. అందించిన గొర్రెలతో సంప�
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న జయంతి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. మంగళవారం ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజులుగా దాదాపు లక్షకు పైగా భక్తులు తరలిరాగా గుట్టంతా భక్తజనసంద్రమైంది.
ఉమ్మడి పాలనలో అనేక సమస్యలతో సతమతమైన గ్రామాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో తమ రూపురేఖలను మార్చుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో ఖ్యాతిని సాధిస్తున్నాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పు�
స్వచ్ఛత, అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న గంభీరావుపేట గ్రామానికి జాతీయ పురస్కారం వరించింది. గ్రామంలో వీధివీధినా సీసీ రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీలు, ఇంటింటీకీ స్వచ్ఛమైన జలం సరఫరా, హరితహారం కింద వేలాది �
Dasara | కరీంనగర్ పట్టణంలో ‘దసరా’ సినిమా సక్సెస్ ఈవెంట్ జరిగింది. హీరో నానితో పాటు చిత్ర యూనిట్ హాజరైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్రహ్మో
పదోతరగతి పేపర్ లీక్ (Paper Leak) వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కీలక సూత్రధారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalaker) విమర్శించారు. రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేండ్లలో అనేక రకాల పరీ�
ఈ నెల 8, 9 తేదీల్లో ఎస్సై, ఏఎస్సై తుది రాత పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది.
ప్రతి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వచ్చి పోయే వారి ఆకలి తీరుస్తున్నది ‘అన్నపూర్ణ’ పథకం. బల్దియా, అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ సంయుక్తాధ్వర్యంలో వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపుతు
కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే బైక్లు, కార్లు, బస్సులు, ట్రక్కులు, లారీలు తదితర అన్ని వెహికిళ్లలో బీఎస్ 6 ప్రమాణాలు పాటించడం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఏప�
టెన్త్ ఎగ్జామ్స్కు వేళయింది. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. గతంలో 11 పరీక్షలు ఉండగా, ఈసారి 6 పరీక్షలకు �
పంచాయతీల పన్నుల వసూళ్లలో కరీంనగర్ జి ల్లా లక్ష్యం దిశగా పయనిస్తున్నది. అధికారులు, పంచాయతీ కార్యదర్శుల కృషి ఫలితంగా ఈ సారి ఇప్పటివరకు 96.40 శాతం పన్నులు వ సూలు చేశారు.