యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో ప్రధాన ఘట్టమైన సప్తాహ్నిక పంచ కుండాత్మక మహాయాగానికి అర్చక బృందం శ్రీకారం చుట్టింది. మంగళవారం ఉదయం బాలాలయంలో అరణీమథనంతో అగ్ని ఆవాహనం చేసి, యాగం ప్రారం�
తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో సాగు పండుగలా మారింది. అప్పు కోసం తిరుగకుండా రైతుబంధు కింద పంట పెట్టుబడికి సాయం అందుతున్నది. 24గంటల ఉచిత కరెంట్ ఉంటున్నది. కాళేశ్వరంతో
భక్తుల కొంగుబంగారం.. కోరిన కోర్కెలు తీర్చే వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం కొత్తరూపు సంతరించుకోబోతున్నది. ప్రస్తుతం రెండు గుంటల్లో ఉన్న గుడి స్థలం.. మరి కొద్దిరోజుల్లోనే ఎకరం విస్తీర్ణంలో సకల హంగులతో అలరారబో�
కరోనా మహమ్మరి గత రెండు మూడేళ్లుగా విద్యార్థులను పాఠశాలలకు, ప్రత్యేక్ష బోధనకు దూరం చేసింది. ఈ యేడాది పాఠశాలలు చాలా అలస్యంగా పున:ప్రారంభమయ్యాయి. ఇలాంటి తరుణంలో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాన్ని మెరుగు�
నాడు ఉమ్మడి రాష్ట్రంలో పల్లెలను పట్టించుకున్న పాపానపోలేదు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నా కన్నెత్తి చూడలేదు. గ్రామ సచివాలయాలు శిథిల, అద్దె భవనాల్లో కునారిల్లుతున్నా కనీసం పట్టించుకోలేదు. కానీ, తెలంగాణ ప్�
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదారమ్మ మండలానికి తరలివచ్చి యాసంగి సాగుకు భరోసా కల్పించింది. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కృషితో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు మంగళవారం 9 గంటలకు అధిక�
మానకొండూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై వ్యక్తిగత దూషణలు చేసిన డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని సుడా చైర్మన్, టీఆర్ఎస్
జలం ప్రాణికోటికి జీవనాధారమని, ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ప్ర�
మాతా, శిశు సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. మండలంలోని సింగాపూర్ గ్రామంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఆమె ప్ర�
వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 24న టీఆర్ఎస్ కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు సుడా చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణార�
నగరాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులపై రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. బల్దియాల పరిధిలోని ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థల్లో పారిశుధ్యం విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జా�
కరీంనగర్ : దళితబంధు పథకంతో ప్రతి దళితుడు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కరీంనగర్ నియోజకవర్గ దళిత బంధు సమావేశ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ఆయన సొంత ఇలాకాలోనే తిరుగుబాటు మొదలైంది. ధర్మం కోసం పారాటం చేస్తున్నామని కార్యకర్తలను రెచ్చగొట్టి, ధనం పోగేసుకోవటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆ పార్టీ కిందిస్థ�