బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర విషం కక్కుడు తప్ప విషయం ఏమీ లేదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. ఎంపీగా గెలిచిన మూడేండ్ల కాలంలో తన నియోజకవర్గానికి కనీసం రూ.3 కోట్ల పనులైనా త�
కరీంనగర్ : పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగామంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో పలువురు ప్రజాప్రతినిధులు కేటీఆర్కు ఘన స్వాగతం పలికారు. మానకొండూరు నియ�
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు వరుసగా జరిగే కార్యక్రమాలు, సభల్లో మంత్రి పాల్గొంటారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు శంకుస్�
అర్హులైన రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. 2021-22 సంవత్సరానిక
నగరానికి పక్కనే మానేరు డ్యాం గతంలో వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం తిప్పలు పడాల్సి వచ్చేది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా నగరపాలక సంస్థ చేపట్టిన పనులతో ప్రస్తుతం నగరంలో ఏడాదిన్�
జిల్లాలో 12-14ఏండ్ల పిల్లందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభించినట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి కృపాబాయి తెలిపారు. జిల్లాలో సుమారు 35,196 మంది 12-14 ఏండ్ల పిల్లలున్నారని, వారి కోసం బుధవారం నుంచి జిల్లాలో
రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా కరీం‘నగరం’ గులాబీమయమైంది. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నగరంలోని రాంపూర�
ఆధునిక హంగులు.. సకల వసతులతో కరీంనగర్లో బీసీ స్టడీ సర్కిల్ సిద్ధమైంది. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న పేద యువత కోసం నగరంలోని ఉజ్వల పార్కు సమీపంలో రూ.5కోట్లతో మూడంతస్తుల భవంతి నిర్మించగా, నేడు మంత్రి కేటీఆ
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కరీం‘నగరం’లో ప్రగతి జాతర మొదలు కాబోతున్నది. ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ఒకే రోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చేతులమీదు
కరీంనగర్ : ఈ నెల 17న మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోగంగుల కమలాకర్ మాట్ల�
రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, మాన్యుఫాక్చర్, బ్యాంకింగ్, మార్కెట్కు చెందిన అన్ని రంగాల కంపెనీలలో భారీ సంఖ్యలో ప్రైవేటు ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి. సంవత్సరానికి రూ.10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు ఇవ్వడానికి కం�
Mallanna sagar | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాకంగా చేపట్టిన మల్లన్న సాగర్కు (Mallanna sagar) గోదావరీ జలాల ఎత్తిపోత కొనసాగుతున్నది. 15 రోజుల్లోనే నాలుగు టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తరలించారు.
కొత్తపల్లి, మార్చి 13 : మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో కరీంనగర్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివార�
కరీంనగర్లోని ప్రతిమ దవాఖానలో చిన్నారుల గుండె సంబంధ వ్యాధుల శస్త్రచికిత్స శిబిరం విజయవంతంగా ముగిసింది. ప్రతిమ ఫౌండేషన్, హీలింగ్ లిటిల్ హార్ట్స్ లండన్ సంయుక్తంగా ఈ నెల 6 నుంచి 12 వరకు నిర్వహించిన ఏడో