కేసీఆర్ తన సంకల్పాన్ని నెరవేర్చుతున్నారు మంత్రి కొప్పుల దళితబంధుతో వెలుగులు మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్రం రాకముందే టీఆర్ఎస్ దళిత పాలసీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అంబేద్కర్ స్టే�
మహిళలు ఆర్థికంగా ఎదగాలి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అండ మంత్రి గంగుల కమలాకర్ ప్రజాప్రతినిధులకు చీర పెట్టి సత్కారం కార్పొరేషన్, మార్చి 8 : మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరా�
కరీంనగర్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించడంపై జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తెల
కరీంనగర్ : జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశాయి. కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ చౌక్లో సంబురాలు నిర్వహించార�
కరీంనగర్ : మహిళలంటే సీఎం కేసీఆర్కు అపార గౌరవం. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళ
కరీంనగర్ : మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంతో జిల్లా పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. మానేరు రివర్ ఫ్రంట్ జిల్లాకే మణిహారంగా మారుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టర
కరీంనగర్ : దేశంలోనే దళిత బంధు పథకం గొప్పదని, నిన్న కూలీలు, డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టేడ�
రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సముచిత స్థానం దక్కింది. సకల జనుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సర్కారు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జి�
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగుందని, సకల జనుల సంక్షేమానికి అద్దం పట్టిందని ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఆమోదించారు. అన్ని వర్�
బతుకమ్మ ఆటలు.. బోనాలతో ర్యాలీలు.. ఆటల పోటీలు.. సంక్షేమ పథకాలపై ప్ల్లకార్డుల ప్రదర్శనలతో ‘కేసీఆర్ మహిళా బంధు సంబురాలు’ అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో రోజు సోమవారం వేడుకలు హోరెత్తాయి. ఊరూరా �
అతివలకు ఆర్టీసీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకిచ్చింది. ఈ నెల 8న ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ అంచూరి శ్రీధర్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల�
సింగరేణి అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం సంభవించింది. కార్మికులు ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చిక్కుకోగా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. �
కార్పొరేషన్, మార్చి 7: మహిళల ఆర్థికాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మేయర్ వై సునీల్రావు తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని 31, 9వ డివిజన్లలో సోమవారం మహిళలకు సన్మా�
మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. సోమవారం కేసీఆర్ మహిళా బంధ�