మహిళా సాధికారకతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐఎంఏ మహిళా విభాగం, వాసవి వనితా క్లబ్ అధ్వర్యంలో వోమెగా దవఖాన సహకారంతో జమ్�
నియోజకవర్గ వ్యాప్తంగా కేసీఆర్ మహిళా బంధు సంబురాలను సోమవారం టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామంలో మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల్లోని మహిళా సిబ్బందిని సర్�
తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ఎంపీపీ చిలుక రవీందర్ పేర్కొన్నారు. మండలంలోని కొలిమికుంటలో సర్పంచ్ తాళ్లపల్లి సుజాత-శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ మహిళా బంధు కార్య
కరీంనగర్ : జ్ఞాన సముపార్జనకు పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని, పుస్తకాలు చదవడం వల్లనే ఎందరో గొప్ప వ్యక్తులుగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హై
కరీంనగర్ : చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కోర్టు చౌరస్తా వద్దగల శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపంలో చేనేత, జౌళీ శాఖ కర�
కరీంనగర్ : త్యాగాలకు మారుపేరు సంత్ సేవాలాల్ మహారాజ్. సేవాలాల్ జీవిత చరిత్రను భావితరాలకు తెలియ చెప్పాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి కమలాకర్ అన్నారు. బంజారాలకు ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్
కరీంనగర్ : పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలా మారి వారి వివాహాలకు చేయూతనిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణ చెక్కులు
కరీంనగర్ : రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని 23 వ డివిజన్ సుభాష్ నగర్లో రూ. 25 లక్షల నిధులతో పో�
కరీంనగర్ : అన్ని మతాల వారికి వైకుంఠ ధామాలకు స్థలాలు ఇచ్చి వైకుంఠ ధామాలు నిర్మింప చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.బుధవారం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నూ
జిల్లాలను ఎన్హెచ్లతో అనుసంధానించాలి కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి వినోద్కుమార్ లేఖ హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి రామగుండం, వయా సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి మీదుగా వెళ్�
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని (Karimnagar) తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ వద్ద ఓ ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. సమాచారం �
Dalitha bandhu| నిన్న కూలీలు, వాహన డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు (Dalitha bandhu) పథకం ప్�
కరీంనగర్ : గాడిదను దొంగిలించి.. హింసించిన కేసులతో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సతీశ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా కొత్తపల్లి పోలీస్స్టేషన్లో కేస�