శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని పోలీసు ఉన్నతాధికారులు కొనియాడారు. వారి స్ఫూర్తితో సమాజంలో శాంతిస్థాపనకు పునరంకింతం కావాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు
దీపావళి పండుగకు బంతిపూలు సరికొత్త అందాలను తెచ్చి పెడుతాయి. దీపాల వెలుగులు రాత్రి వేళ మెరిస్తే.. ముద్దబంతులతో అలంకరించిన ఇండ్లలో నిజమైన పండుగ వాతావరణం కనిపిస్తుంది. అంతటి అందాలను తెచ్చే బంతిపూల సాగు కోసం
మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో శుక్రవారం 55వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ ఖోఖో పోటీలను ఖోఖో అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి, అల్పోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ప్రా�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చుక్క లక్ష్మి మహిళా స్త్రీశక్తి-2022 అవార్డును స్వీకరించింది. హైదరబాద్లోని హైటెక్స్లోని తెలంగాణ ఛాంబర్ అఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వ�
జాతీయ అవార్డుల కోసం మరోసారి సత్తా చాటేలా జిల్లాలోని పంచాయతీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అవార్డుల్లో ప్రతి ఏటా రాష్ట్రం, జిల్లా అత్యధికంగా అవార్డులు సాధిస్తున్న విషయం తెల�
వానకాలం సీజన్ సన్నవడ్లకు ఫుల్ గిరాకీ పెరిగింది. సాగు విస్తీర్ణం తగ్గడంతో విపరీతమైన డిమాండ్ ఉన్నది. దీంతో వ్యాపారులు, మిల్లర్లు నేరుగా రైతులతో మాట్లాడుకుని కల్లాల వద్దనే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నార�
క్రికెట్లో కొత్త శకం మొదలుకాబోతున్నది. స్వరాష్ట్రంలో క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, యువత అమితంగా ఇష్టపడే పరుగుల క్రికెట్కు ప్రోత్సాహమిస్తున్నది. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభన�
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు పట్టణ శివారు గ్రామాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన భరోసానిస్తున్నది. ఎక్కడో దూరాన ఉన్న ధర్మాసుపత్రికి వెళ్లాల్సిన బాధ లేకుండా అక్కడికక్కడే వైద
నిత్యం శాంతిభద్రతల పరిరక్షణకు కదిలే పోలీసన్న రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. సమాజహితం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టే ఆయన సేవలు వెలకట్టలేనివి. సామాన్యుడి నుంచి అసామాన్యుల దాకా అందరినీ కాపాడే �
Velichala Jagapathi Rao | కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కన్నుమూశారు. 87 ఏండ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో
కరీంనగర్ పోలీస్ శిక్షణా కళాశాలకు ఐఎస్వో గుర్తింపు లభించింది. సంబంధిత ధ్రువపత్రాలను ఐఎస్వో ప్రతినిధులు బుధవారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో అకాడమీ డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు చేతుల మీదుగా కరీ�
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బేతిగల్కు చెందిన ఇడమల్ల రమేశ్ (38) కిడ్నీ సంబంధ వ్యాధి బారినపడి 3 నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. అతడి దయనీయస్థితిని చూసి భార్యాబిడ్డలు తల్లడిల్లుతున్నారు.