తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 89 కేంద్రాలు ఏర్పాటు చేయగా 34,045 మంది అభ్యర్థులకు 27,100 (79.60 శాతం) �
బీజేపీ నేత ఈటల రాజేందర్ అనుచరులు బరితెగిస్తున్నారు. ఆయన అండ చూసుకొని ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మానేరు వాగు నుంచి వందల ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. వీరికి కొందరు సర్పంచ్లు వత్తాసు పలుక�
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆడబిడ్డలు చదువుకున్నప్పుడే ఈ సామాజిక రుగ్�
దళిత బంధు లక్ష్యం నెరవేరుతున్నది. దశాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న జీవితాల్లో వెలుగులు నింపాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా చేపట్టిన బృహత్తర దళిత బంధు పథకం దళితుల క�
ఆ గిరిజన మహిళపై ప్రకృతి పగబట్టింది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ రెండుసార్లు పిడుగుపాటుకు గురైంది. గతేడాది పిడుగుపడి తీవ్రగాయాలు కాగా, శుక్రవారం మరోసారి పిడుగుపడడంతో ఆ మహి�
నగరంలోని ఐదు ప్రాంతాల్లో నైట్ బజార్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్తో మేయర్ వై సునీల్రావు సమాలోచ�
కరీంనగర్కు మణిహారంగా నిలిచే కేబుల్ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పటికే వంతెన పూర్తికాగా, అప్రోచ్ రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన
చిరుపొట్ట దశలో ఉన్న వరి పంటను సుడి దోమ కాటేస్తున్నది. వర్షాలతోపాటు చల్లటి వాతావరణం, పురుగు మందులను విచక్షణ రహితంగా పిచికారీ చేయడంతో విజృంభిస్తున్నది. సుడిబారుతున్న పొలాలను చూసి రైతాంగం ఆందోళన చెందుతున�
దళిత బంధు దళితుల దశ మార్చుతున్నది. గ్రూపు యూనిట్ల ఎంపిక సత్ఫలితాలనిస్తుండగా, తాజాగా పథకంలో మరో ముందడుగు పడింది. నిన్న మొన్నటిదాకా వ్యవసాయం చేసుకునే హుజూరాబాద్కు చెందిన అక్కాచెల్లెళ్లు గన్నారపు అరుణాద
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును సరి చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. ప్రతి పాఠశాలలో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేసి సెంట్రలైజ్డ్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నది. �
‘జిల్లా ఏర్పాటుతోనే సమూల మార్పులు వచ్చాయి.. సర్కారు మంజూరు చేస్తున్న నిధులతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి’ అంటూ రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జ
గంభీరావుపేటలో ఈ నెల 11న జరిగే కేజీ టూ పీజీ విద్యాలయ భవన సముదాయం ప్రారంభోత్సవానికి రావాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో మన జిల్లా ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సహా 12 మంది నేటి నుం�