MLC Elections | కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచి తీరుతారని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర షరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్లో�
చెన్నై, డిసెంబర్ 9: చెక్రిపబ్లిక్కు చెందిన స్కోడా ఆటో..దక్షిణాదిలో దూకుడు పెంచింది. ఇప్పటికే మెట్రో నగరాల్లో భారీ స్థాయిలో షోరూంలను ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా ద్వితీయ శ్రేణి నగరాలకు తమ వ్యాపారాన్ని వి
పండుటాకులకు కొమ్మలే బలం. ఆ కొమ్మలే పట్టించుకోకుంటే.. రాలిపోవడమే కదా వాటి గతి! కావట్టి , మేమున్నమంటూ కొమ్మలు పండుటాకులకు ధైర్యం ఇయ్యాలె. మాకేం పని అనుకుంటే దానికి మించిన బాధ్యతారాహిత్యం, అమానవీయత ఉండదు. ఆ ఆక
43 medical students test positive to covid-19 | కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని చల్మెడ వైద్య కళాశాలలో 43 మంది వైద్య విద్యార్థులకు కరోనా
Oil Farm | యాసంగి వరిపై మొండి వైఖరి అవలంబిస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్ విధానాలతో ప్రత్యామ్నాయ పంటలవైపు సగటు రైతు దృష్టిసారించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
మేయర్ వై సునీల్రావునగరంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవంకార్పొరేషన్, నవంబర్ 26: భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని మేయర్ వై సునీల్రావు కొనియాడారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస�
Manakondur | మానకొండూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో చెట్టును ఢీకొట్టింది.
క్రిభ్కో ద్వారా రూ.700 కోట్లతో ఏర్పాటు రోజుకు 250 కిలోలీటర్ల ఉత్పాదన సామర్థ్యం ఏటా లక్ష టన్నుల వరి, మక్క ధాన్యం అవసరం ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి నా జీవితంలో మరుపురాని రోజు: మంత్రి కొప్పుల జగిత్�
Manair river front | దేశానికే ఆదర్శంగా, తెలంగాణ ప్రజలకు అత్యద్భుత టూరిస్ట్ స్పాట్గా కరీంనగర్ మానేరు తీరాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని, సీఎం కేసీఆర్
మంత్రి కొప్పుల | జిల్లాలోని తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆదివారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీసమేతంగా దర్శించుకున్నారు.
Paddy Cultivation | యాసంగిలో రైతులు వంటి పంట వేసుకోవచ్చు అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 351 కొనుగోలు కే�
కరీంనగర్: బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు, ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కరీంనగర్ మేయర్ వై.సునీల్రావు తెలిపారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో బతుకమ్మ ఏర్పాట్లను ఆయన
పెగడపల్లి: పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఎం.డీ.మహబూబ్ పల్లకి అందజేశారు. ఆలయంలో స్వామి వారి సేవకు ఉపయోగించేందుకుగాను ఆలయ కమిటీ అధ్యక్షుడు భూమాడి గంగరెడ్డి, ప్రధాన కా
బోథ్ : అడవులను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా సంరక్షించాలని బోథ్ అటవీ రేంజి అధికారి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని పిప్పల్ధరిలో అడవుల సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎఫ్ఎస్వో సుందర్ మాట్లాడుతూ.. �