స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులను శనివారం దేశరాజధాని న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి కౌషల్ కిశోర్ ప్రదానం చేశారు.
కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో, తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరీంనగర్ కళోత్సవాలు రెండో రోజైన శనివారం అట్టహాసంగా సాగాయి.
Minister Gangula Kamalakar | కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో, తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరీంనగర్ కళోత్సవాలు రెండో ర�
Karimnagar | కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్ కళోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ గాయని ఓల్లాల వాణి.. 'ఏ తల్లి పిల్లాడో..' అంటూ ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేసిన సేవలను కీర్తిస్తూ
Minister KTR | బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా కరీంనగర్లో నిర్వహించనున్న కళోత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. శనివారం నుంచి అక్టోబర్ 2 వరకు జరుగనున్న ఈ వేడుకలను మంత్రి కేటీఆర్ నేడు
తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు, సీఎం కేసీఆర్ వెన్నంటి ఉండి స్వరాష్ట్ర సాధన కోసం తన సర్వస్వాన్ని అర్పించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి తెలంగాణ సర్కారు అరుదైన గౌరవం కల్పించింది.
జల్సాలకు అలవాటు పడి జంటగా కూడి సిరిసిల్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. రెండేళ్లుగా తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేసిన వీరు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.
స్వరాష్ట్రంలో క్రీడారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, క్రీడలకు పెద్దపీట వేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. ఆదివారం తంగళ్లపల్లి మండలం �
పూల జాతర మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం ఎంగిలిపూల సంబురాలు అంబరాన్నంటాయి. ముంగిళ్లన్నీ పూలసంద్రాలయ్యాయి. వీధులన్నీ పాటలతో మార్మోగాయి. మహిళలు, యువతులు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చి �
అవగాహనతోనే క్యాన్సర్ మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల పేర్కొన్నారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్ స్టిట్యూట్, సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో �
జాతీయ స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ - 2022 పోటీల్లో మన పట్టణాలు మెరిశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలు సత్తా చాటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ, జగిత్యాల జి�
పేదలను దగా చేస్తున్న ప్రైవేట్ దవాఖానలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది
ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ రానేవచ్చింది. నేడు ఎంగిలిపూలతో మొదలై, సద్దుల దాకా (అక్టోబర్ 3వ తేదీ) ఊరూరా అంబరాన్నంటనున్నది. తొమ్మిది రోజుల పాటు వాకిళ్లన్నీ పూదోటలుగా కానుండగా, ‘బతుకమ్మ.. బతుక�