హనుమకొండ/కరీంనగర్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్ కలెక్టరేట్లో శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దళితబంధు పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గురువారం సాయం
కరీంనగర్ : దళిత బంధు లబ్దిదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నాలుగు యూనిట్ల వాహనాలు అందజేశారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆ�
కరీంనగర్ : బీజేపీ నేత ఈటల రాజేందర్కు మరో కోలుకోలేని దెబ్బ. ఇంత కాలం ఆయన వెంబడి నడిచిన చాలా మంది ఇప్పటికే ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్, ఇల్
కరీంనగర్ : ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఘటన కరీంనగర్లో శనివారం చోటుచేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం నాగులమాల్యాలకు చెందిన నిఖిత అనే గర్బిణికి శుక్రవారం ప్రసవ నొ�
కొత్తపల్లి : కరీంనగర్ ప్రొహిబిషన్, ఎక్సైజ్శాఖకు చెందిన కానిస్టేబుల్ లెంకల మహిపాల్రెడ్డి లఢఖ్లోని మౌంట్ యునాన్ పర్వతాన్ని అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశాడు. ఈ నెల 8న మనాలి నుంచి మౌంట్ యునామ్
బీజేపీ తప్పుడు ప్రచారం | దళిత బంధు పథకానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే విపక్షాలు తప్పడు ప్రచారం చేస్తున్నాయని కరీంనగర్ నగర మేయర్ వై.సునీల్రావు అన్నారు.
Rain : జిల్లాల్లో భారీ వర్షం.. కోరుట్లలో 12.9 సెంటీమీటర్ల వాన | తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం వరకు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిర
పెండ్లి బస్సు| జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని ఇందిరానగర్ వద్ద ఓ పెండ్లి బస్సు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
కరీంనగర్ : జిల్లాలోని హూజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు అందుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోమంత్రి శనివారం మీడియాతో మాట�
కరీంనగర్ : హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మహిళా భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా హూజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలో మహిళా స్వయం స�
అన్నివర్గాలకు ఉచిత వైద్యసేవలే సీఎం కేసీఆర్ సంకల్పం : మంత్రి కొప్పుల | ష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలను ఉచితంగా అందించాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని రాష్ట్ర సంక్ష�
Dalitha Bandhu | కరీంనగర్ జిల్లా కేంద్రంగా దళిత బంధు పథకాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కలెక్టర్, ఇతర ఉన్నతా