కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్రెడ్డి బొంగపాడులో తెగుళ్లపై అవగాహన ఇల్లందకుంట ఆగస్టు 17: పత్తి పంటలో గులాబీరంగు పురుగు నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలని కేవీకే శాస
రూపకర్తగా మ్యాడారం వెంకటస్వామికి గుర్తింపు ప్రతిష్ఠాపనలో ఈయనదే ప్రముఖ పాత్ర జిల్లాలో ఇప్పటికే పలు ఆలయాల ఎదుట ప్రతిష్ఠించిన ధ్వజస్తంభాలు రామడుగు, ఆగస్టు 17 : ‘కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మ�
సాధారణంగా శిశువులు 2.5 కిలోల నుంచి 3.5 కిలోల బరువుతో జన్మిస్తారు. కానీ కరీంనగర్లో 5 కిలోల బరువుతో బాబు జన్మించాడు. మంచిర్యాలకు చెంది న రేష్మ యాసిన్ మంగళవారం ప్రసవం కోసం స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రం లో చే�
కరీంనగర్ పట్టణాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాగర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు, ర
వజ్రోత్సవ సంబురం అంబరాన్నంటుతున్నది.. ఊరూవాడా దేశభక్తి వెల్లివిరుస్తున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తొమ్మిదో రోజు మంగళవారం ఉదయం 11:30 గంటలకు సకలజనం సామూహిక గీతాలాపన చేశారు. పల్లె పట్టణం తేడా లేకుండా రహద�
ఖిలాఫత్ ఆందోళన హైదరాబాద్ సంస్థానంలో జాతీయవాదాన్ని రగిలించింది. హిందూ, ముస్లింల ఐక్యతకు దోహదపడింది. జాతీయోద్యమంలో ముస్లింలు మరింత పాల్గొనేలా ప్రేరణ కల్పించింది. మొత్తంగా స్వాతంత్య్రోద్యమం ఉధృతమయ్యే
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ అన్ని వర్గాలకు సర్కారు అండ: మంత్రి గంగుల కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 14: అన్ని కులాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష�
సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తున్న పెద్దన్న కేసీఆర్పై ఆడబిడ్డలు అభిమానం చాటుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ మహిళా విభాగాల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యా�
సహకార ఉద్యమం, రైతాంగానికి సేవలు అందించడమే పరమావధిగా 1904లో స్థాపించిన కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇటీవలే శత వసంతోత్సవాలు జరుపుకున్నది. ఎన్నో ఒడిదొడుకులను ఓర్చిన ఈ బ్యాంకు గత దశాబ్ద కాలం వరకు కష్�
కనుల పండువలా వజ్రోత్సవాలు నాలుగో రోజు ఉత్సాహంగా ఫ్రీడం రన్ వందలాదిగా తరలివచ్చిన యువత జాతీయ పతాకాలు పట్టుకొని పరుగులు దారిపొడువునా ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు కరీంనగర్లో పాల్గొన్న మంత్రి గంగుల కమలాక�
కమాన్చౌరస్తా, ఆగస్టు 11 : అమ్మలోని ప్రేమ, నాన్నలోని బాధ్యతను స్వీకరించే సోదరుడికి సోదరి కట్టే కంకణమే రక్షాబంధన్. ప్రతి శ్రావణ పౌర్ణమిన తోడబుట్టినవాళ్లకు రాఖీ కట్టి, తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్
ముస్తాబాద్, ఆగస్టు 12: ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు తన పుట్టిన రోజు సందర్భంగా గురువారం హైదారాబాద్లో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ ఆశీస్సులు అందజేశారు. మ
కనుల పండువలా వజ్రోత్సవాలు నగరంలో కోర్టు చౌరస్తా నుంచి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ దాకా ర్యాలీ దారిపొడుగునా మార్మోగిన నినాదాలు తరలివచ్చిన నాయకులు, వివిధ సంఘాల బాధ్యులు, విద్యార్థులు కొత్తపల్లి, ఆగస్టు 11: స్�
ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జిల్లా వ్యాప్తంగా ఫ్రీడం రన్ చొప్పదండి, ఆగస్టు 11: ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ స్ఫూర్తిని చాటిచెప్పాలని ఎమ్మెల్యే సుంకె �