తండ్రీకూతుళ్ల దారుణ హత్య | కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త చేతిలో భార్యతోపాటు ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు.
కేటీఆర్ | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై ఓ యువ రైతు తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రేమతో వరుసగా రెండోసారి.. తన నారు మడిలో KTR అనే అక్షరాలతో నారు పోసి పెంచాడు. ఆ నారు ప
భారీ వర్షం | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జగిత్యాల
విస్తారంగా వానలు| ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా వాన పడ�
కరెండో సెకండ్ వేవ్ నుంచి బయటపడ్డాం : డీహెచ్ శ్రీనివాసరావు | కరోనా రెండో దశవ్యాప్తి నుంచి రాష్ట్రం బయటపడిందని వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్ల
మంత్రి గంగుల | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యమై, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
మత్రి గంగుల | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలుచేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్న�
తివాచీ పరిచినట్టు పచ్చని గడ్డి.. ఆకట్టుకునేలా జంతువుల బొమ్మలు.. సేద తీరేందుకు వివిధ ఆకృతుల్లో కుర్చీలు.. పిల్లలు ఆడుకునేందుకు తీరొక్క వస్తువులు.. ప్రహరీపై ఆకర్షణీయమైన చిత్రాలు..
కరీంనగర్ : ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏఎస్ఐ రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర పోలీసు స్టేషన్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఏసీబీ పోలీసులు తెలిపిన వివ�