రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు అరుదైన గౌరవం దక్కిం ది. కరీంనగర్లోని కేబుల్ బ్రిడ్జి ఔట్స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్-2021 విభాగంలో జాతీయస్థాయిలో అవార్డు దక్కించుకొన్నది. ఇండియన్ కాంక్రీట్ ఇన్స్ట�
కరీంనగర్ : యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి గంగుల సమక్షంలో కరీంనగర్ జడ్పీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తీర్మానానికి సంబంధించిన కాపీని ప్రధాని నరేంద్ర �
పోటీ పరీక్షలకు అవసరమయ్యే కాంపిటీటివ్ బుక్స్, సాహితీ ప్రియులకు సాహిత్య పుస్తకాలు.. చిన్నారులకు బాలకవితలు, బాలశిక్షలు.. డిజిటల్ లైబ్రరీలు, పాఠకుల కోసం అన్నిరకాల దినపత్రికలు.. ఇలా లక్షలాది పుస్తకాలతో జిల�
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు రైతన్నకు అన్ని విధాలా అండగా నిలిచింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సాగునీటి గోసను తీర్చింది. 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. రైతుబంధు కింద పంట పెట్టుబడికి సాయం అందిస్తున్
ప్రతి ధాన్యం గింజనూ కేంద్రమే కొనాల్సిందేనని, రాష్ట్రంలో మొత్తం వడ్లు కొనేదాకా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దాసరి
టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ విసృ్తత స్థాయీ సమావేశం హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప గార్డెన్స్ గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్య
మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్గటూర్ మండలంలో పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపన వెల్గటూర్, మార్చి 23 : సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం నంబర్వన్గా నిలుస్తున్నదని, రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ క
గ్రామాల్లో సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే రసమయి వృద్ధుల వద్దకు స్వయంగా వెళ్లి ఆప్యాయంగా పలుకరింపు మానకొండూర్ రూరల్, మార్చి 23: మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాల
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు రైతన్నకు అన్ని విధాలా అండగా నిలిచింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సాగునీటి గోసను తీర్చింది. 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. రైతుబంధు కింద పంట పెట్టుబడికి సాయం అందిస్తున్
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తాగు, సాగు నీటి కష్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు తెలిపారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి వేములవాడ గుడిచెరువుకు నీటిని ఎత�
ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారును పోరాటాలు చేసి గద్దె దించాలని కార్మికులు, ప్రజలకు ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్ పిలుపునిచ్చారు.
కరీంనగర్లోని శాతవాహన యూనివర్సీటీకి 12-బీ హోదా దక్కింది. బుధవారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్యూకు అరుదైన గుర్తింపు దక్కడంతో వీసీ, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, సిబ్బంది �
అనుమతుల్లేని వెంచర్లు, లేఅవుట్లపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గరిమా అగర్వాల్ హెచ్చరించారు. బుధవారం ఆమె మండల కేంద్రంలోని ఓ వెంచర్పై ఫిర్యాదులు రాగా డీపీవో వీరబుచ్చయ్యతో కలిస�
రైతాంగానికి మెరుగైన సేవలందిస్తున్న కరీంనగర్ సహకార బ్యాంకు కు జాతీయ ఖ్యాతి దక్కడం గర్వకారణమని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. సిబ్బంది కృషితోనే ప్రతిష్టాత్మకమైన ఐఎస్వో9001, 10002