డ్రమ్ సీడర్ విధానంలో వరి సాగుతో రైతులకు అధిక లాభం ఉంటుందని కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారి వీ శ్రీధర్ పేర్కొన్నారు. అధికారులు ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ నాలుగేండ్లలో చేసిందేమీ లేదని, బలాదూర్ తిరుగుతూ అక్కరకు రాని వ్యక్తిగా మారిపోయాడని బీఆర్ఎస్ నాయకుడు, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్ విమర్శించారు.
బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీ నేతల్లో వణుకు పుడుతోందని సుడా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడార�
‘వానకాలం సీజన్ ముగిసింది.. యాసంగి మొదలైంది. వరిలో ఏ రకం వేద్దాం.. అని ఆలోచిస్తున్నారా..? ఎప్పుడు నారుపోయాలి..? జాగ్రతలేం పాటించాలి..? అని చింతిస్తున్నారా..? ఏ మాత్రం వద్దు.. మీ కోసం కూనారం వ్యవసాయ పరిశోధనా కేంద్�
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల్లో ఇప్పటికే పెను మార్పులు తీసుకురాగా.. మరింత పారదర్శకంగా సేవలు అందేందుకు హెల్త్ ట్రాకింగ్ యాప్ను ఏర్పా�
కరీంనగర్ రూరల్ మండలంలోని ఆయా గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 43.51 కోట్లు మంజూరు చేసింది. కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం ఎంపీపీ తిప్పర్త�
రాజన్న సిరిసిల్ల జిల్లా రహదారులకు రాజయోగం పట్టింది. పెద్ద నగరాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా రోడ్ల విస్తరణ జరుగుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఇప్పటికే మెజార్టీ దారులు అద్దాల్లా మెరుస్తుండగా, జంక్షన్లు,
కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక