ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 13వ రోజు ప్రశాంతంగా కొనసాగాయి. గురువారం 1234 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 984మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 556 మంది అర్హత సా�
మెట్పల్లి పట్టణంలో దొంగలు హల్చల్ సృష్టించారు. ఒకే రోజు రాత్రి పట్టణంలోని పాత బస్టాండ్, వెల్లుల్ల రోడ్డు, ఏడీబీ బ్యాంకు ప్రాంతాల్లోని 14 దుకాణాల్లో చొరబడ్డారు. దుకాణాల కౌంటర్లను ధ్వంసం చేసి నగదు, వివిధ
రైతన్న నిర్మించుకున్న కల్లాలపై కేంద్రం కండ్లు మండించుకుంటున్నది. వారి మెడపై ఉపాధి హామీ కత్తి పెడుతోంది. పంట ఉత్పత్తులు ఆరబోసేందుకు నిర్మించుకున్న కల్లాలకు చెల్లించిన బిల్లులు వెనక్కి ఇవ్వాలని హుకుం జ�
మానేరు తీర సమీపంలోని కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో రూ. 7.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను శుక్రవారం మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ
Minister KTR | డ్రగ్స్ విమర్శలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ పరీక్ష కోసం నా రక్తం ఇచ్చేందుకు సిద్ధం అని కేటీఆర్ బండి సంజయ్కు సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంల�
Minister Gangula Kamalakar | పేదలకు మెరుగైన సేవలే లక్ష్యంగా వైద్యులు పని చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని నెహ్రూ చౌరస్తా సమీపంలో జనరల్ ఫిజీషియన్ మౌనికారెడ్డి,
మేడిపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన బంగారు దీపక్. 12 ఏండ్లున్నప్పుడే తల్లిదండ్రులు భూదమ్మ, పోచయ్యను కోల్పోయిండు. తర్వాత ప్రభుత్వ హాస్టల్లో ఉన్నడు. పదో తరగతి వరకు వెంకట్రావుపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో �