పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనేదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష ప్రగతిని చూసే మన పల్లెలకు జాతీయ అవార్డులు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ముఖాల్లో చిరునవ్వులు చూసే లక్�
మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిక మరో ఐదుగురు నేతలు సైతం గులాబీ గూటికి సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, జూన్ 2: రాజన్నసిరిసిల్ల జిల్లాలో కమలం పార్టీకి భారీ షాక్ తగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బీ�
నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి 15 రోజుల పాటు నిర్వహణ ప్రతి రోజూ గ్రామాల్లోనే అధికారులు చామన్పల్లిలో ప్రారంభించనున్న మంత్రి గంగుల ఆయా నియోజకవర్గాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యేలు కరీంనగర్, జూన్ 2 (నమస్తే తె
వీణవంక, జూన్ 2: మండలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడి 8 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, తహసీల్
మానకొండూర్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మండల వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముద్దసాని సులోచన, పోలీస్స్టేషన్లో సీఐ కృష్ణారెడ్డి, మానకొండూర్ విశా
కరీంనగర్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురు�
కరీంనగర్, మే 30 (నమస్తే తెలంగాణ) : దేశానికి అవసరమైన పంటలు పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదుగాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్ర వేత్తలు అందించే సలహాలు, సూచనలు పాటిం�
Karimnagar | గన్నేరువరం మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని గుండ్లపల్లిలో కట్టుకున్న భర్తను భార్య హత్యచేసింది. గుండ్లపల్లికి చెందిన పెనుగొండ లక్ష్మి, వెంకట్రెడ్డి.. భార్యాభర్తలు.
కరీంనగర్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దుండగుల చేతిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ మండలం ముగ్ధుంపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్కు చె�
ఆర్ఎఫ్సీఎల్కు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఉత్తర్వులు రామగుండంపై విషం చిమ్ముతున్న కర్మాగారం అనారోగ్యం బారిన చుట్టపక్కల గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే కోరుకంటి ఫిర్యాదుతో రంగంలోకి పీసీబీ ఎరువు�
కరీంగనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అనునిత్యం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే.. బీజేపీ నాయకులు మాత్రం మత ఘర్షణల పేరుతో విధ్వంసం సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి �
గ్రామీణ కేంద్ర క్రీడాప్రాంగణాల కోసం అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడలకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర
కరీంనగర్ : స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కాలనే సకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ అన్నారు. పారదర్శకంగా ప్రభ�