కరీంనగర్ : జీవితమంతా దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో �
హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి గొప్పగొప్ప పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం బీఆర్ అంబేద్కర్
జమ్మికుంట, మే 19: దళిత బంధు దేశానికే దిక్సూచిగా నిలిచిందని, ప్రపంచంలోనే ఎక్కడా లేని పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ స్పష్టం చేశారు. దళిత�
కరీంనగర్ కలెక్టరేట్, మే 19 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ మాటలు కొత్త బిచ్చగాన్ని తలపిస్తున్నాయని, కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్రావు ధ్వజమెత్తారు. కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ �
కుటుంబసభ్యులతో కలిసి కుర్చీలో కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న వడ్లూరి లక్ష్మి ఇప్పుడు మేం సెల్ షాపు ఓనర్లం.. మేం ఓ షాపు పెడ్తమని ఎప్పుడూ అనుకోలె. షాపులో పని చేయడమే మాకు తెలుసు. కానీ, ఇప్పుడు మొబైల్ షా�
మొగ్దుంపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి గంగుల లబ్ధిదారులకు పట్టాల అందజేత ..పక్క చిత్రంలో కేసీఆర్ కటౌట్తో నవ్వుతూ కనిపిస్తున్న మహిళ పేరు వడ్లూరి లక్ష్మి. వ్యవసాయ కూలీ. ఊరు
వేములవాడ దవాఖానలో అరుదైన శస్త్రచికిత్స ప్రభుత్వ వైద్యశాలల్లో ఆధునిక సదుపాయాలు పేదలకు మరింత మెరుగైన సేవలు రూపాయి ఖర్చు లేకుండా కీలక ఆపరేషన్లు ఇటీవల కరీంనగర్లో ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు తాజాగా వేముల
సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు మంత్రి కేటీఆర్ ఫోన్ కలెక్టరేట్, మే 16: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసానివ్వాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్
గంటల వ్యవధిలోనే పసికందు అపహరణ కేసును ఛేదించిన పోలీసులు నిందితులది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా గుర్తింపు వేములవాడ, మే 16: 28 రోజుల బాబు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తల్లి
ప్రాణాలకు తెగించి సేవలు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మంథనిలో సఫాయి కర్మచార విగ్రహం ఆవిష్కరణ తెలంగాణలోనే వారి శ్రమకు గుర్తింపు : ఎమ్మెల్యే కోరుకంటి మంథని టౌన్, మే 16: మనం నిద్రలేవక ముందే రోడ్లప�
మన ఊరు-మన బడి దేశానికే ఆదర్శం రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి ఈశ్వర్ వెల్గటూర్ మండలంలో ప్రారంభం వెల్గటూర్, మే 16: తెలంగాణ సర్కారు అన్ని రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తూ ప్రజారంజక పాలన కొనసాగి
పెద్దపల్లి రూరల్, మే 16: హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించి సిద్ధంగా ఉండాలని డీఆర్డీవో శ్రీధర్ సూచించారు. పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటలో సోమవారం సంబంధిత అధికారులతో కలిస�