అందరి పిల్లల్లా చలాకీగా తోటివారితో ఆడుకోవాల్సిన చిన్నారి రెండేండ్ల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైంది. దవాఖానకు తీసుకెళ్లగా 22 రోజులు కోమాలోనే ఉండిపోయింది. పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారి మెదడులో కణితి(బ�
మండలంలో వానకాలం వరి ధాన్యం కొనుగోళ్లు ఆదివారంతో పూర్తయ్యాయి. మండలం లో 3 సహకార సంఘాలు, ఐకేపీ ద్వారా మొత్తం 2.77 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. కొనుగోళ్లు పూర్తి కావడంతో మండలంలోని వివిధ గ్రామాల
సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ ఎన్నికల నేపథ్యం లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మండలాల వారీగా కసరత్తు చేస్తున్నారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వే ములవాడ పురపాలక సంఘం, వేములవాడఅర్బన్, వేములవాడ �
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని ఎమ్మెల్సీ పాడికౌశిక్రెడ్డి పేర్కొన్నా
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేపడుతున్న ఈజీ ఆఫ్ లివింగ్ సిటీల పోటీల్లో గతేడాది కంటే ముందు వరుసలో నిలిచేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టిసారించింది. నగరంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై క
బీఆర్ఎస్ పార్టీని స్థాపించి సీఎం కేసీఆర్ దేశ చరిత్రలో సువర్ణాధ్యాయానికి నాంది పలికారని పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య పేర్కొన్నారు.
చొప్పదండిలో నూతనంగా నిర్మించిన జ్ఞానసరస్వతీ దేవాలయంలో వేదపండితుడు జగన్నాథ విష్ణువర్ధనాచార్యుల సమక్షంలో సరస్వతీదేవి విగ్రహప్రతిష్ఠాపనను ఘనంగా నిర్వహించారు. మూడు రోజులుగా జరుగుతున్న ప్రతిష్టాపన మహో�
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది అధికారికంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో శుక్రవారం మెట్పల్లిలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం సంబురాలను ఘనంగా నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ చేస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర పసలేదని, అసలు మీ పాదయాత్రలో రైతులను మోసం చేసి గెలిచిన అబద్ధాల ఎంపీ అ ర్వింద్ ఎక్కడా కనిపించడంలేదని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట
దళితబంధు పథకం ద్వారా నెలకొల్పిన యూనిట్లను మంచిగా నడుపుకుంటూ ఆర్థికంగా బలోపేతమవడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం