ఫోకస్డ్గా చదివితే విజయం మీదే ఎవరితో మీకు పోటీ వద్దు.. మీకు మీరే కాంపిటేటర్ సిలబస్పై అవగాహన ఉంటే ఉద్యోగం గ్యారెంటీ సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన వక్త�
accident | కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ శివారులో వేగంగా దూసుకొచ్చిన �
కరీంనగర్ : ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ధాన్యాన్ని విక్రయించడంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విఫలమైందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయ�
కరీంనగర్ : విద్య, వైద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క�
కరీంనగర్ : దళితుల జీవితాల్లో వెలుగులు నింపి భావితరాలకు బంగారు బాట వేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అం
ధాన్యం కొనుగోలు కోసం దేశ రాజధాని కేంద్రంగా టీఆర్ఎస్ రణభేరి మోగించింది. తెలంగాణ రైతాంగ సమస్యను దేశం నలుదిక్కులా వినపడేలా నినదించింది. మోదీ సర్కారు తీరును ఎండగడుతూనే.. వడ్లను కేంద్రమే కొనాలంటూ తేల్చిచె�
యాసంగిలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిరసన దీక్ష చేపట్టింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ�
మహిళా విద్యకు మార్గదర్శకుడు మహాత్మా జ్యోతీరావుఫూలే అని, నేటితరం ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కల్టెకర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కోతిరాం�
కరీంనగర్ : కరీంనగర్లో ఉత్తర తెలంగాణ దివ్య క్షేత్రంగా టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏడాదిన్నరలోగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
నగరంలో ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం స్మార్ట్సిటీలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మేయర్ వై సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థల�
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బ్రోకర్ రాజకీయాలు చేయడం మానుకోవాలని సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హితవు పలికారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం
శిథిలావస్థకు చేరి, ధూపదీప నైవేద్యాలకు నోచుకోక కళావిహీనంగా తయారైన పురాతన ఆలయానికి ఎన్ఆర్ఐ శ్రీకాంత్ రెడ్డి పునరుజ్జీవం పోశారు. పుట్టి పెరిగిన అన్నారంలోని పురాతన శివకేశవ వీరభద్రస్వామి ఆలయానికి ప్రా�
రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు అరుదైన గౌరవం దక్కిం ది. కరీంనగర్లోని కేబుల్ బ్రిడ్జి ఔట్స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్-2021 విభాగంలో జాతీయస్థాయిలో అవార్డు దక్కించుకొన్నది. ఇండియన్ కాంక్రీట్ ఇన్స్ట�